News September 24, 2024
3,629 టీఎంసీల నీరు కడలిపాలు

AP: ఎప్పటిలానే గోదావరి నుంచి వేల టీఎంసీల నీరు కడలిపాలైంది. ఈ సీజన్లో 3 సార్లు గోదావరికి వరదొచ్చింది. జూన్ 1 నుంచి SEP 23 వరకు ధవళేశ్వరం బ్యారేజీకి 3715.128 TMCల నీరు రాగా, 3629.955 TMCల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. అత్యధికంగా జులై 28న 15.90 లక్షల క్యూసెక్కులు దిగువకు వదిలారు. నిన్న 1,62,276 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. OCT నెలాఖరు వరకు ఇన్ ఫ్లో అధికంగానే ఉంటుందని అధికారులు తెలిపారు.
Similar News
News November 21, 2025
750 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

పంజాబ్ నేషనల్ బ్యాంక్లో 750 LBO పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. డిగ్రీతో పాటు పని అనుభవం గల వారు అప్లై చేసుకోవచ్చు. TGలో 88, APలో 5 పోస్టులు ఉన్నాయి. వయసు 20 -30 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, స్క్రీనింగ్, లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.
News November 21, 2025
ప్రసార్భారతిలో 29 పోస్టులకు నోటిఫికేషన్

న్యూఢిల్లీలోని <
News November 21, 2025
షాకింగ్ రిపోర్ట్.. భారత్పై పాక్ గెలిచిందన్న US!

అమెరికా మరోసారి భారత్పై అసత్య ప్రచారాలకు పూనుకుంది. పహల్గామ్ అటాక్ తర్వాత IND చేసిన ‘ఆపరేషన్ సిందూర్’కు పాకిస్థాన్ దీటుగా బదులిచ్చిందంటూ US సెనేట్లో ఓ నివేదికను సమర్పించింది. 4 రోజుల పోరులో పాక్ మిలిటరీ సక్సెస్ అయ్యిందని పేర్కొంది. ఈ సంఘర్షణను <<18335987>>చైనా<<>> తనకు అనుకూలంగా మార్చుకుందని తెలిపింది. ఈ రిపోర్టుపై INC నేత జైరాం రమేశ్ మండిపడ్డారు. ఇది మోదీ ప్రభుత్వ దౌత్య వైఫల్యానికి నిదర్శనమని దుయ్యబట్టారు.


