News September 8, 2025
వివిధ సంస్థల్లో 45 ఉద్యోగాలు

* ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్లో మేనేజర్, సెక్రటరీ స్థాయిలో 19 ఖాళీలు.
వెబ్సైట్:https://engineersindia.com/
* సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ(CIPET)లో 11 ఫ్యాకల్టీ పోస్టులు. https://www.cipet.gov.in/
* ముంబై పోర్టు అథారిటీలో 15 మేనేజిరియల్ ఖాళీలు. https://mumbaiport.gov.in/
* ఖాళీలకు పోస్టును బట్టి /బీటెక్/Bsc, ఎంటెక్/Phd, PG, డిప్లొమా చేసిన వారు అర్హులు.
Similar News
News September 12, 2025
47 ఉద్యోగాలు.. నేరుగా ఇంటర్వ్యూతో ఎంపిక

రాంచీలోని MECON లిమిటెడ్లో 47 కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ విభాగాల్లో అడిషనల్ ఇంజినీర్, Dy.ఇంజినీర్, అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులున్నాయి. ఉద్యోగానుభంతోపాటు విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 15, 16, 19, 20వ తేదీల్లో నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. అప్లికేషన్ ఫామ్, ఇతర పూర్తి వివరాల కోసం <
News September 12, 2025
దేవుళ్లను పుష్పాలతో ఎందుకు పూజించాలి?

మన నిత్య పూజలలో పూలకు ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే, పుష్పం మొదట్లో బ్రహ్మ, మధ్యలో విష్ణువు, చివరన శివుడు కొలువై ఉంటారు. అలాగే దాని రేకలలో సకల దేవతలు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. పుష్పాలలో నివసించే పరమాత్మ, పుష్పాలతోనే పూజ చేస్తే ప్రసన్నుడవుతాడు. అందుకే పూలను త్రివర్గ సాధనంగా చెబుతారు. పుష్పాలను దైవారాధనకు ఉపయోగించడం ద్వారా సంపద, మోక్షం వంటివి లభిస్తాయని నమ్మకం.
News September 12, 2025
సాగరంలో సాహస యాత్రకు సిద్ధమైన నారీశక్తి

భారత త్రివిధదళాలకు పదిమంది మహిళాఅధికారుల బృందం తొలిసారిగా సముద్రమార్గంలో భూమిని చుట్టే సాహసయాత్రకు సిద్ధమైంది. దీనికి సముద్రప్రదక్షిణ అని పేరు పెట్టారు. ఇందులో భాగంగా ఏకధాటిగా 26,000 నాటికన్ మైళ్లు ప్రయాణించనున్నారు. అత్యంత కఠినమైన దక్షిణ మహాసముద్రం, డ్రేక్ పాసేజ్ జలాల్లో ఈ యాత్ర సాగనుంది. ఈ బృందం వచ్చే ఏడాది మేలో ముంబైకి చేరుతుందని అంచనా. దీనికోసం గత మూడేళ్లుగా ఈ బృందం కఠిన శిక్షణ పొందుతోంది.