News March 29, 2024
5 రోజులు జాగ్రత్త: వాతావరణశాఖ

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలో నేటి నుంచి 5 రోజుల పాటు ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయని వాతావరణశాఖ తెలిపింది. 7 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అటు ఏపీలో రాబోయే రెండు, మూడు రోజులు వడగాలుల తీవ్రత పెరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నిన్న నిర్మల్(TG) జిల్లా దస్తూరాబాద్లో అత్యధికంగా 43.1, నంద్యాల (AP)లో 42 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది.
Similar News
News November 25, 2025
డిసెంబర్ 6న డల్లాస్లో మంత్రి లోకేశ్ పర్యటన

AP: రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేసే లక్ష్యంతో మంత్రి లోకేశ్ DEC 6న USలోని డల్లాస్లో పర్యటించనున్నారు. గార్లాండ్ కర్టిస్ కల్వెల్ సెంటర్లో జరిగే భారీ సభలో ప్రవాసాంధ్రులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట్రాభివృద్ధికి చేయూత ఇవ్వాలని వారిని కోరనున్నారు. ఈ సభకు US, కెనడా నుంచి 8,000 మంది వస్తారని అంచనా. దీని తర్వాత 8, 9 తేదీల్లో శాన్ఫ్రాన్సిస్కోలో పలు కంపెనీల ప్రతినిధులతో లోకేశ్ భేటీ అవుతారు.
News November 25, 2025
డిసెంబర్ 6న డల్లాస్లో మంత్రి లోకేశ్ పర్యటన

AP: రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేసే లక్ష్యంతో మంత్రి లోకేశ్ DEC 6న USలోని డల్లాస్లో పర్యటించనున్నారు. గార్లాండ్ కర్టిస్ కల్వెల్ సెంటర్లో జరిగే భారీ సభలో ప్రవాసాంధ్రులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట్రాభివృద్ధికి చేయూత ఇవ్వాలని వారిని కోరనున్నారు. ఈ సభకు US, కెనడా నుంచి 8,000 మంది వస్తారని అంచనా. దీని తర్వాత 8, 9 తేదీల్లో శాన్ఫ్రాన్సిస్కోలో పలు కంపెనీల ప్రతినిధులతో లోకేశ్ భేటీ అవుతారు.
News November 25, 2025
బద్దలైన అగ్నిపర్వతం.. భారత్లో యాష్ క్లౌడ్

ఇథియోపియాలో బద్దలైన హేలీ గబ్బీ <<18379051>>అగ్నిపర్వతం<<>> ప్రభావం INDపై చూపుతోంది. దీని పొగ అర్ధరాత్రి ఢిల్లీ పరిసరాలకు చేరింది. 130km వేగంతో ఎర్రసముద్రం మీదుగా దూసుకొచ్చిన యాష్ క్లౌడ్ తొలుత రాజస్థాన్లో కనిపించింది. 25,000-45,000 అడుగుల ఎత్తులో ఈ యాష్ క్లౌడ్ ఉన్నట్లు వాతావరణ నిపుణులు తెలిపారు. హరియాణా, గుజరాత్, పంజాబ్, UP, HPకీ వ్యాపించే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. పొగ వల్ల విమాన రాకపోకలపైనా ప్రభావం పడుతోంది.


