News July 22, 2024
50 లక్షల మొక్కలతో మెగా ప్లాంటేషన్: గుంటూరు కలెక్టర్

పచ్చదనాన్ని పెంచి వాతావరణ సమతౌల్యం సాధించేందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ నాగలక్ష్మీ ఆదేశించారు. ఇందుకోసం 50 లక్షల మొక్కలతో మెగా ప్లాంటేషన్ చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు లైన్ డిపార్ట్మెంట్ అధికారులు సమన్వయంతో కార్యాచరణ రూపొందించాలని తెలిపారు. ప్రక్రియ
వారంలోపు పూర్తి కావాలన్నారు. మెగా ప్లాంటేషన్ నిర్వహణపై సోమవారం అధికారులతో సమీక్షించారు.
Similar News
News November 24, 2025
పీజీఆర్ఎస్ సద్వినియోగం చేస్కోండి: కలెక్టర్

Meekosam.ap.gov.inలో PGRS అర్జీలు సమర్పించవచ్చని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. నేరుగా పీజీఆర్ఎస్లో కూడా అందించవచ్చన్నారు. గుంటూరు కలెక్టరేట్లో సోమవారం పీజీఆర్ఎస్ జరుగుతుందని చెప్పారు. అర్జీ స్థితి గతులను 1100 టోల్ ఫ్రీకి ఫోన్ చేసి తెలుసుకోవచ్చని అన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సమస్యలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు.
News November 24, 2025
పీజీఆర్ఎస్ సద్వినియోగం చేస్కోండి: కలెక్టర్

Meekosam.ap.gov.inలో PGRS అర్జీలు సమర్పించవచ్చని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. నేరుగా పీజీఆర్ఎస్లో కూడా అందించవచ్చన్నారు. గుంటూరు కలెక్టరేట్లో సోమవారం పీజీఆర్ఎస్ జరుగుతుందని చెప్పారు. అర్జీ స్థితి గతులను 1100 టోల్ ఫ్రీకి ఫోన్ చేసి తెలుసుకోవచ్చని అన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సమస్యలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు.
News November 24, 2025
పీజీఆర్ఎస్ సద్వినియోగం చేస్కోండి: కలెక్టర్

Meekosam.ap.gov.inలో PGRS అర్జీలు సమర్పించవచ్చని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. నేరుగా పీజీఆర్ఎస్లో కూడా అందించవచ్చన్నారు. గుంటూరు కలెక్టరేట్లో సోమవారం పీజీఆర్ఎస్ జరుగుతుందని చెప్పారు. అర్జీ స్థితి గతులను 1100 టోల్ ఫ్రీకి ఫోన్ చేసి తెలుసుకోవచ్చని అన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సమస్యలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు.


