News May 10, 2024

6 నెలల్లో ఇళ్లులు ఇప్పిస్తాం: దామచర్ల

image

కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలల్లో ఇళ్లు ఇప్పిస్తామని ఒంగోలు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దామచర్ల హామీ ఇచ్చారు. ఒంగోలులో జరిగిన ప్రజాగళం సభలో దామచర్ల మాట్లాడుతూ.. కేవలం రెండు రోజులే మిగిలింది. ఈ ఐదుఏళ్లలో గంజాయి బ్యాచుతో మన ఇళ్లపై దాడులు చేయించారు. అభివృద్ధి అడుగంటిపోయింది. నా మీద 23 కేసులు పెట్టారు. మరో 23 రోజుల్లో ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారని దామచర్ల ధీమా వ్యక్తం చేశారు.

Similar News

News December 2, 2025

ఒంగోలు:17 ఎయిడెడ్ స్కూళ్ల మూసివేతకు నోటీసులు

image

జిల్లాలో విద్యార్థులు తక్కువగా ఉన్న ఎయిడెడ్ స్కూళ్ల మూసివేతకు రంగం సిద్ధమైంది. అలాంటి 17 పాఠశాలల యాజమాన్యాలకు డీఈవో కిరణ్ కుమార్ తుది సంజాయిషీ నోటీసులు ఇచ్చారు. వీటిలో 14 స్కూళ్లలో 40 మందిలోపు, మూడు స్కూళ్లలో 20 మందిలోపు విద్యార్థులున్నారు. విద్యార్థుల సంఖ్య పెంచాలని లేకపోతే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం 2సార్లు నోటీసులు జారీచేసినా స్కూల్ యాజమాన్యాలు స్పందన లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.

News December 2, 2025

ప్రకాశం జిల్లా మొక్కజొన్న రైతులకు గుడ్ న్యూస్

image

ప్రకాశం జిల్లాలోని మొక్కజొన్న రైతులకు గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. రైతులకు మేలు చేకూర్చేలా జేసీ గోపాలకృష్ణ సోమవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో మొక్కజొన్న వినియోగించే ఫ్యాక్టరీస్ యజమానులతో జేసీ సమావేశమయ్యారు. అనంతరం మాట్లాడుతూ.. జిల్లాలో మొక్కజొన్న సాగు చేస్తున్న రైతుల వద్ద ఫ్యాక్టరీ యజమానులు తప్పక పంటను కొనుగోలు చేయాలన్నారు.

News December 2, 2025

ప్రకాశం జిల్లా మొక్కజొన్న రైతులకు గుడ్ న్యూస్

image

ప్రకాశం జిల్లాలోని మొక్కజొన్న రైతులకు గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. రైతులకు మేలు చేకూర్చేలా జేసీ గోపాలకృష్ణ సోమవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో మొక్కజొన్న వినియోగించే ఫ్యాక్టరీస్ యజమానులతో జేసీ సమావేశమయ్యారు. అనంతరం మాట్లాడుతూ.. జిల్లాలో మొక్కజొన్న సాగు చేస్తున్న రైతుల వద్ద ఫ్యాక్టరీ యజమానులు తప్పక పంటను కొనుగోలు చేయాలన్నారు.