News February 23, 2025
6,463 మంది పరీక్షలు రాశారు: అనంత కలెక్టర్

ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 14 సెంటర్లలో ఆదివారం నిర్వహించిన గ్రూప్-2 మొదటి పేపర్ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని అనంతపురం కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. మొత్తం 7,293 మంది పరీక్ష రాయాల్సి ఉండగా.. అందులో 6,463 మంది అభ్యర్థులు పరీక్ష రాశారని, 830 మంది అభ్యర్థులు హాజరు కాలేదని పేర్కొన్నారు. 88.61% ప్రజెంట్ పోల్ అయినట్లు ఆయన తెలిపారు.
Similar News
News February 23, 2025
ఆ రోజే ఓటీటీలోకి ‘సంక్రాంతికి వస్తున్నాం’?

అనిల్ రావిపూడి డైరెక్షన్లో వెంకటేశ్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ మార్చి 1న జీ తెలుగులో ప్రసారం కానుంది. లేటెస్ట్ బజ్ ప్రకారం అదే రోజు నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కన్నడ <<15474976>>‘మ్యాక్స్’<<>> కూడా టీవీల్లో ప్రసారమైన కాసేపటికే ZEE5లోకి వచ్చేసింది. ఇదే పంథాను OTT సంస్థ కొనసాగిస్తుందని సమాచారం. కాగా థియేటర్లలో ఈ చిత్రం రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన విషయం తెలిసిందే.
News February 23, 2025
NTR జిల్లా TODAY TOP NEWS

* విజయవాడలో సొంత చెల్లినే గర్భవతిని చేసిన <<15550937>>అన్న<<>>
* NTR జిల్లాలో భారీగా పడిపోయిన చికెన్ ధరలు
* ప్రశాంతంగా గ్రూప్-2 పరీక్షలు
* విజయవాడలో 372 ఫోన్లు <<15553167>>రికవరీ<<>>
* విజయవాడలో తెలంగాణ మద్యం పట్టివేత
* ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ వీక్షించిన మంత్రులు
* రంజాన్ ప్రశాంతంగా జరుపుకోవాలి: VJA ఏసీపీ
News February 23, 2025
కాకినాడ జిల్లా TODAY TOP NEWS

➤తునిలో వైసీపీ కౌన్సిల్ సభ్యులు రాజీనామా?
➤పెద్దాపురంలో బంగారం, వెండి చోరీ
➤కాకినాడ: ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-2 పరీక్షలు
➤దుబాయిలో మంత్రితో సానా సతీష్
➤కుంభమేళాలో జగ్గంపేట ఎమ్మెల్యే కుటుంబం
➤తునిలో ఫ్రీ చికెన్.. ఎగబడ్డ ప్రజలు
➤గండేపల్లి: గ్రూప్-2 పరీక్షకు 1590 మంది గైర్హాజరు
➤పెదపూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
➤కిర్లంపూడి: ముద్రగడను కలిసిన దాడిశెట్టి రాజా