News February 23, 2025

6,463 మంది పరీక్షలు రాశారు: అనంత కలెక్టర్

image

ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 14 సెంటర్లలో ఆదివారం నిర్వహించిన గ్రూప్-2 మొదటి పేపర్ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని అనంతపురం కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. మొత్తం 7,293 మంది పరీక్ష రాయాల్సి ఉండగా.. అందులో 6,463 మంది అభ్యర్థులు పరీక్ష రాశారని, 830 మంది అభ్యర్థులు హాజరు కాలేదని పేర్కొన్నారు. 88.61% ప్రజెంట్ పోల్ అయినట్లు ఆయన తెలిపారు.

Similar News

News February 23, 2025

ఆ రోజే ఓటీటీలోకి ‘సంక్రాంతికి వస్తున్నాం’?

image

అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వెంకటేశ్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ మార్చి 1న జీ తెలుగులో ప్రసారం కానుంది. లేటెస్ట్ బజ్ ప్రకారం అదే రోజు నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కన్నడ <<15474976>>‘మ్యాక్స్’<<>> కూడా టీవీల్లో ప్రసారమైన కాసేపటికే ZEE5లోకి వచ్చేసింది. ఇదే పంథాను OTT సంస్థ కొనసాగిస్తుందని సమాచారం. కాగా థియేటర్లలో ఈ చిత్రం రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన విషయం తెలిసిందే.

News February 23, 2025

NTR జిల్లా TODAY TOP NEWS 

image

* విజయవాడలో సొంత చెల్లినే గర్భవతిని చేసిన <<15550937>>అన్న<<>>
* NTR జిల్లాలో భారీగా పడిపోయిన చికెన్ ధరలు
* ప్రశాంతంగా గ్రూప్-2 పరీక్షలు
* విజయవాడలో 372 ఫోన్లు <<15553167>>రికవరీ<<>>
* విజయవాడలో తెలంగాణ మద్యం పట్టివేత
* ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ వీక్షించిన మంత్రులు
* రంజాన్ ప్రశాంతంగా జరుపుకోవాలి: VJA ఏసీపీ

News February 23, 2025

కాకినాడ జిల్లా TODAY TOP NEWS

image

➤తునిలో వైసీపీ కౌన్సిల్ సభ్యులు రాజీనామా?
➤పెద్దాపురంలో బంగారం, వెండి చోరీ
➤కాకినాడ: ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-2 పరీక్షలు
➤దుబాయిలో మంత్రితో సానా స‌తీష్
➤కుంభమేళాలో జగ్గంపేట ఎమ్మెల్యే కుటుంబం
➤తునిలో ఫ్రీ చికెన్.. ఎగబడ్డ ప్రజలు
➤గండేపల్లి: గ్రూప్-2 పరీక్షకు 1590 మంది గైర్హాజరు
➤పెదపూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
➤కిర్లంపూడి: ముద్రగడను కలిసిన దాడిశెట్టి రాజా

error: Content is protected !!