News December 20, 2024

మద్నూర్: యాసంగి పంటలకు జింకల బెడద 

image

మద్నూర్ మండలంలో యాసంగి పంటలకు జింకల బెడద ఏర్పడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా జొన్న, శనగ, మినుము, మొక్కజొన్న సాగు పంట భూములలో పెద్ద సంఖ్యలో జింకలు వచ్చి పంటను నష్ట పరుస్తున్నాయని రైతులు వాపోతున్నారు. గతంలోను జింకల కారణంగా పంటలను నష్టపోయిన సందర్భాలు ఉన్నాయని రైతులు తెలిపారు. అటవీ శాఖ అధికారులు జింకలు బెడద లేకుండా తగు చర్యలు తీసుకోవాలని రైతన్నలు వేడుకుంటున్నారు.

Similar News

News December 29, 2025

NZB: KCR అంత నమ్మక ద్రోహి తెలంగాణలోనే లేరు: MP

image

KCR అంత నమ్మక ద్రోహి తెలంగాణలోనే లేరని NZB ఎంపీ అర్వింద్ ధర్మపురి విమర్శించారు. ఆదివారం ఆయన నిజామాబాద్ జిల్లాలో నిర్వహించిన సర్పంచుల అభినందన సభలో మాట్లాడారు. తెలంగాణ సమాజం నమ్మకాన్ని వమ్ము చేసిన వ్యక్తి KCR అని అన్నారు. రాష్ట్రాన్ని కల్వకుంట్ల కుటుంబం దోచుకుందని ఆరోపించారు. ఆ కుటుంబానికి రాష్ట్రంలో మాట్లాడే అర్హత లేదన్నారు. విద్య, వైద్యం, గ్రామ పరిపాలన వ్యవస్థను KCR కుటుంబం నాశనం చేసిందన్నారు.

News December 29, 2025

NZB: KCR అంత నమ్మక ద్రోహి తెలంగాణలోనే లేరు: MP

image

KCR అంత నమ్మక ద్రోహి తెలంగాణలోనే లేరని NZB ఎంపీ అర్వింద్ ధర్మపురి విమర్శించారు. ఆదివారం ఆయన నిజామాబాద్ జిల్లాలో నిర్వహించిన సర్పంచుల అభినందన సభలో మాట్లాడారు. తెలంగాణ సమాజం నమ్మకాన్ని వమ్ము చేసిన వ్యక్తి KCR అని అన్నారు. రాష్ట్రాన్ని కల్వకుంట్ల కుటుంబం దోచుకుందని ఆరోపించారు. ఆ కుటుంబానికి రాష్ట్రంలో మాట్లాడే అర్హత లేదన్నారు. విద్య, వైద్యం, గ్రామ పరిపాలన వ్యవస్థను KCR కుటుంబం నాశనం చేసిందన్నారు.

News December 29, 2025

NZB: KCR అంత నమ్మక ద్రోహి తెలంగాణలోనే లేరు: MP

image

KCR అంత నమ్మక ద్రోహి తెలంగాణలోనే లేరని NZB ఎంపీ అర్వింద్ ధర్మపురి విమర్శించారు. ఆదివారం ఆయన నిజామాబాద్ జిల్లాలో నిర్వహించిన సర్పంచుల అభినందన సభలో మాట్లాడారు. తెలంగాణ సమాజం నమ్మకాన్ని వమ్ము చేసిన వ్యక్తి KCR అని అన్నారు. రాష్ట్రాన్ని కల్వకుంట్ల కుటుంబం దోచుకుందని ఆరోపించారు. ఆ కుటుంబానికి రాష్ట్రంలో మాట్లాడే అర్హత లేదన్నారు. విద్య, వైద్యం, గ్రామ పరిపాలన వ్యవస్థను KCR కుటుంబం నాశనం చేసిందన్నారు.