News March 16, 2024

కట్టుదిట్టంగా పదో తరగతి పరీక్షలు: కలెక్టర్

image

ఈ నెల 18వ తేదీ నుంచి 30 వ తేదీ వరకు నిర్వహించనున్న 10వ తరగతి పరీక్షలను పకడ్బందీగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం స్ధానిక కలెక్టరేట్ లోని గౌతమీ సమావేశ మందిరంలో వివిధ శాఖల సిబ్బందితో పదో తరగతి పరీక్షలు నిర్వహణపై సమీక్ష నిర్వహించారు.

Similar News

News April 9, 2025

గుడ్లవల్లేరు: రైలు పట్టాలు దాటుతూ.. వ్యక్తి మృతి 

image

గుడ్లవల్లేరు రైల్వే స్టేషన్ వద్ద పుల్లేరు వంతెనపై గుర్తుతెలియని వ్యక్తి పట్టాలు దాటే క్రమంలో మృతిచెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. రైల్వే లోకో పైలట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు చామన చాయ రంగు, మెరిసిన జుట్టు, కుంకుమ రంగు ఫుల్ హ్యాండ్ షర్ట్, బ్లూ నలుపు డిజైన్ లుంగీ ధరించినట్లు తెలిపారు. 

News April 9, 2025

కృష్ణా: భవన నిర్మాణాలకు నిధులు ఇవ్వండి- కలెక్టర్

image

ప్రజా శ్రేయస్సు దృష్ట్యా ప్రభుత్వం చేపట్టే వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు చేయూతను అందించాలని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కార్పొరేట్ సంస్థల ప్రతినిధులను కోరారు. మంగళవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్లో కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులతో సమావేశమైన కలెక్టర్ CSR నిధుల వినియోగంపై సమీక్షించారు. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల భవన నిర్మాణాలకు నిధుల కొరత వలన సగంలో ఆగిపోయాయన్నారు.

News April 8, 2025

కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

☞ కృష్ణా : యూజీ పరీక్షల షెడ్యూల్ విడుదల 
☞ కృష్ణా : 37 మందికి గ్రేడ్ -3 కార్యదర్శులగా పదోన్నతి 
☞ గన్నవరం : వంశీ కి 22 వరకు రిమాండ్ పొడిగింపు
☞ గుడివాడ: మందుబాబులపై లోకేశ్ సెటైరికల్ పోస్ట్
☞ కృష్ణా: అధికారులు పని తీరుపై కలెక్టర్ సీరియస్
☞ గన్నవరం: చైన్ స్నాచింగ్ గ్యాంగ్ అరెస్ట్
☞ కృష్ణా జిల్లాప్రధాన న్యాయమూర్తి బదిలీ

error: Content is protected !!