News March 16, 2024
ఉమ్మడి కడప జిల్లా వైసీపీ అభ్యర్థులు

● పులివెందుల: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
● బద్వేల్: దాసరి సుధ ● కడప: ఎస్.బి అంజద్ బాషా
● కమలాపురం: రవీంద్రనాథ్ రెడ్డి
● జమ్మలమడుగు: మూలే సుధీర్ రెడ్డి
● ప్రొద్దుటూరు: రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి
● మైదుకూరు: రఘురామిరెడ్డి
● రాజంపేట: ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి
● రాయచోటి: గడికోట శ్రీకాంత్ రెడ్డి
● రైల్వేకోడూరు: కొరముట్ల శ్రీనివాసులు
Similar News
News April 22, 2025
మామిడి కృత్రిమ పక్వానికి ఇది వాడండి

మామిడి కృత్రిమ పక్వానికి నిషేధిత పదార్థాలు కాకుండా ఎథెఫోన్ను ఉపయోగించాలని తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు సూచిస్తున్నారు. 10కేజీల మామిడికి 500mg ఎథెఫోన్ వాడాలని చెబుతున్నారు. ముందుగా ఎథెఫోన్ సాచెట్ను నీటిలో నానబెట్టి, చిన్న ప్లాస్టిక్ పెట్టెలో ఉంచాలి. ఆ తర్వాత పండ్ల పెట్టెను గాలి చొరబడకుండా ఉంచి ఎథెఫోన్ సాచెట్ ఉన్న బాక్స్ను 24 గంటల పాటు ఉంచాలని చెబుతున్నారు.
News April 22, 2025
మామిడి పక్వానికి కార్బైడ్ వాడొద్దు: మంత్రి

TG: మామిడిపండ్లను కృత్రిమంగా మాగ బెట్టేందుకు కార్బైడ్ వంటి నిషేధిత పదార్థాలను ఉపయోగించవద్దని మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. నిషేధిత పదార్థాలు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీనిపై అవెర్నెస్ పోస్టర్ను మంత్రి ఆవిష్కరించారు. అవసరమైతే ఎథెఫోన్ను ఉపయోగించాలని ఫుడ్ సెఫ్టీ అధికారులు సూచించారు. నిషేధిత పదార్థాలు వాడినట్లు గుర్తిస్తే 9100105795 నంబర్కు ఫిర్యాదు చేయాలని కోరారు.
News April 22, 2025
16 బోగీలతో నమో ర్యాపిడ్ రైలు.. 24న ప్రారంభం

దేశంలోనే తొలిసారి 16 బోగీలతో నమో భారత్ ర్యాపిడ్ రైలు బిహార్లోని జయ్నగర్-పట్నా మధ్య సేవలందించనుంది. ఈ నెల 24న దీన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. దాదాపు 2వేల మంది కూర్చునే వీలున్న ఈ రైలు గరిష్ఠంగా 110కి.మీ.ల వేగంతో దూసుకెళ్లనుంది. మరో వెయ్యి మంది నిలబడి ప్రయాణించవచ్చు. తొలి నమో భారత్ రైలు 12 కోచ్లతో గతేడాది సెప్టెంబర్లో అహ్మదాబాద్-భుజ్ మధ్య ప్రారంభమైన విషయం తెలిసిందే.