News December 31, 2024
గాజాపై దాడి పర్యవసానాలను ఇజ్రాయెల్ ఎదుర్కోవాల్సిందే: నిపుణులు

గాజాపై చేసిన యుద్ధం తాలూకు పర్యవసానాలను ఇజ్రాయెల్ కచ్చితంగా ఎదుర్కోవాల్సిందేనని UN నిపుణులు తాజాగా తేల్చిచెప్పారు. ‘గాజాలోని పౌరుల్ని ఇజ్రాయెల్ చంపింది. దానికి మిత్రదేశాలు అండగా నిలిచాయి. ఘర్షణల్లో అమాయక పౌరులకు హాని కలగకూడదని చట్టాలు స్పష్టంగా చెబుతున్నాయి. ఇజ్రాయెల్ ఏ చట్టాన్నీ పట్టించుకోలేదు. అన్నింటినీ ఉల్లంఘించింది. గాజా యుద్ధంలో ఇప్పటివరకు 45,500మంది చనిపోయారు’ అని పేర్కొన్నారు.
Similar News
News November 5, 2025
BELలో 47 పోస్టులు.. అప్లైకి కొన్ని గంటలే ఛాన్స్

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(B<
News November 5, 2025
CCRHలో 90 పోస్టులు

సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి (<
News November 5, 2025
భార్యాభర్తల మధ్య అనుబంధాల కోసం..

కార్తీక పౌర్ణమి రోజున కేదారేశ్వర వ్రతాన్ని ఆచరిస్తే భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ వ్రతంలో భాగంగా మర్రి చెట్టు ఊడలను తోరణాలుగా, మర్రి పళ్లను బూరెలుగా, ఆకులను విస్తర్లుగా ఉపయోగించి పూజించడం సంప్రదాయం. నేడు శివాలయంలో దీపారాధన చేయడం వల్ల ముక్కోటి దేవతల పూజాఫలం, పుణ్య నదులలో స్నానం చేసిన ఫలితం దక్కుతుందని, ఇహపరలోకాలలో సుఖసౌఖ్యాలు, ముక్తి లభిస్తాయని పండితులు అంటున్నారు.


