News December 31, 2024

Infosys క్యాంపస్‌లోకి చిరుత.. ఉద్యోగులకు WFH

image

Infosys మైసూర్ క్యాంప‌స్‌లో చిరుత క‌ల‌క‌లం రేపింది. మంగళవారం దీన్ని క్యాంప‌స్‌లో గుర్తించిన‌ట్టు సంస్థ ప్ర‌క‌టించింది. దీంతో ఇంటి నుంచే ప‌నిచేయాల‌ని ఉద్యోగులకు సంస్థ మెసేజ్‌లు పంపింది. బ‌య‌టి నుంచి ఎవ‌రినీ క్యాంప‌స్‌లోకి అనుమ‌తించ‌వ‌ద్ద‌న్న‌ భ‌ద్ర‌తా సిబ్బంది ఆదేశాల మేర‌కు ఈ నిర్ణ‌యం తీసుకుంది. అట‌వీ సిబ్బంది రంగంలోకి దిగారు. అయితే చిరుత ఆచూకీ ఇంకా దొరకలేదని టాస్క్‌ఫోర్స్ అధికారులు తెలిపారు.

Similar News

News November 17, 2025

ఒకే కుటుంబంలో 18 మంది మృతి

image

సౌదీలో ఘోర <<18310005>>బస్సు<<>> ప్రమాదం HYDలో పెను విషాదాన్ని నింపింది. మృతులంతా HYD వాసులే కాగా రాంనగర్‌లోని నసీరుద్దీన్ ఫ్యామిలీకి చెందిన 18 మంది మరణించడం తీవ్రంగా కలిచివేస్తోంది. నసీరుద్దీన్ 18 మంది కుటుంబ సభ్యులతో కలిసి ఉమ్రా యాత్రకు వెళ్లారు. ఆయన కుమారుడు సిరాజుద్దీన్ మాత్రం ఉద్యోగరీత్యా USలో ఉంటున్నాడు. ఇప్పుడు ఆ ఫ్యామిలీలో అతనొక్కడే మిగిలాడని వారి బంధువులు Way2Newsకు వెల్లడించారు.

News November 17, 2025

ఒకే కుటుంబంలో 18 మంది మృతి

image

సౌదీలో ఘోర <<18310005>>బస్సు<<>> ప్రమాదం HYDలో పెను విషాదాన్ని నింపింది. మృతులంతా HYD వాసులే కాగా రాంనగర్‌లోని నసీరుద్దీన్ ఫ్యామిలీకి చెందిన 18 మంది మరణించడం తీవ్రంగా కలిచివేస్తోంది. నసీరుద్దీన్ 18 మంది కుటుంబ సభ్యులతో కలిసి ఉమ్రా యాత్రకు వెళ్లారు. ఆయన కుమారుడు సిరాజుద్దీన్ మాత్రం ఉద్యోగరీత్యా USలో ఉంటున్నాడు. ఇప్పుడు ఆ ఫ్యామిలీలో అతనొక్కడే మిగిలాడని వారి బంధువులు Way2Newsకు వెల్లడించారు.

News November 17, 2025

క్యాబినెట్ భేటీ ప్రారంభం

image

తెలంగాణ క్యాబినెట్ సమావేశం ప్రారంభమైంది. ప్రజాకవి అందెశ్రీకి మంత్రి మండలి సంతాపం తెలిపింది. ఈనెల 24లోపు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ్టి భేటీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది.