News January 7, 2025

కోనసీమ జిల్లాలో మహిళా ఓటర్లే ఎక్కువ

image

ప్రత్యేక ఓటర్ల సంక్షిప్త సవరణ తరువాత డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 15 లక్షల 31 వేల 161 మంది ఓటర్లు ఉన్నారు. ఇన్‌ఛార్జ్ డీఆర్ఓ మాధవి సోమవారం ఓటర్ల జాబితాను విడుదల చేశారు. మొత్తం ఓటర్లలో మహిళా ఓటర్లు 7 లక్షల 72 వేల 150 మంది, పురుషులు 7 లక్షల 58 వేల 984 మంది ఉన్నారు. కోనసీమ జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకు చెందిన ఓటర్ల జాబితాలను కూడా ఆమె విడుదల చేశారు.

Similar News

News February 17, 2026

బీజేపీ పథకాలు ప్రతి గడపకూ చేరాలి: పురందీశ్వరి

image

తూర్పు గోదావరి జిల్లా BJP కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మైనారిటీ, ఎస్సీ మోర్చా సమావేశంలో MP పురందీశ్వరి పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఎస్సీ, మైనారిటీ వర్గాల సాధికారత, ఆర్థిక పురోగతికి మోదీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేలా మోర్చా నాయకులు క్షేత్రస్థాయిలో కృషి చేయాలని ఆమె సూచించారు.

News February 17, 2026

బీజేపీ పథకాలు ప్రతి గడపకూ చేరాలి: పురందీశ్వరి

image

తూర్పు గోదావరి జిల్లా BJP కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మైనారిటీ, ఎస్సీ మోర్చా సమావేశంలో MP పురందీశ్వరి పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఎస్సీ, మైనారిటీ వర్గాల సాధికారత, ఆర్థిక పురోగతికి మోదీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేలా మోర్చా నాయకులు క్షేత్రస్థాయిలో కృషి చేయాలని ఆమె సూచించారు.

News February 17, 2026

బీజేపీ పథకాలు ప్రతి గడపకూ చేరాలి: పురందీశ్వరి

image

తూర్పు గోదావరి జిల్లా BJP కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మైనారిటీ, ఎస్సీ మోర్చా సమావేశంలో MP పురందీశ్వరి పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఎస్సీ, మైనారిటీ వర్గాల సాధికారత, ఆర్థిక పురోగతికి మోదీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేలా మోర్చా నాయకులు క్షేత్రస్థాయిలో కృషి చేయాలని ఆమె సూచించారు.