News March 17, 2024
కర్నూలు: CM జగన్ బహిరంగ సభ వాయిదా

ఆలూరులో ఈనెల 20వ తేదీ నిర్వహించవలసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బహిరంగ సభ కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడిందని ఆలూరు వైసీపీ అబ్జర్వర్ తెర్నేకల్ సురేందర్ రెడ్డి ఆదివారం మీడియాకు తెలిపారు. సీఎం బహిరంగ సభను ఎప్పుడు ఎక్కడ నిర్వహించేది త్వరలో వెల్లడిస్తామన్నారు.
Similar News
News February 3, 2026
కర్నూలు జిల్లాలో సీఎం పర్యటన డేట్ ఫిక్స్!

సీఎం చంద్రబాబు ఈనెల 7న ఎమ్మిగనూరు(M) కలుగొట్లలో పర్యటించనున్నారు. ఈ మేరకు కలెక్టర్ ఏ.సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి 3 చోట్ల స్థలాలను పర్యటించారు. ఈ నెల 3 లేదా 8న సీఎం పర్యటించనున్నట్లు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. పర్యటన తేదీపై సీఎంవో స్పష్టతనిచ్చింది. ఈనెల 7న గ్రామంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను సీఎం పంపిణీ చేయనున్నారు.
News February 3, 2026
ఆదోని మున్సిపల్ ఛైర్మన్ పీఠానికి గండం

ఆదోని మున్సిపల్ ఛైర్ పర్సన్ లోకేశ్వరి సీటుకు గండం వచ్చింది. 1.25 కోట్ల బసాపురం ఎస్ఎస్ ట్యాంక్ పనులను వియ్యంకుడికి కట్టబెట్టారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఐతే మునిసిపల్ యాక్ట్ 1965 ప్రకారం ఛైర్మన్ బంధువులకు పనులు ఇవ్వడం చట్ట విరుద్ధం అని చట్టం స్పష్టంగా చెబుతుంది. ఇటీవలే కడప మేయర్ సురేశ్ బాబు ఇదే విషయంపై అనర్హత వేటుకు గురయ్యారు. ఆదోని విషయంపై ఇక్కడి కూటమి నేతలు మౌనం అనుమానాలు రేకెత్తుతున్నాయి.
News February 3, 2026
ఆదోని మున్సిపల్ ఛైర్మన్ పీఠానికి గండం

ఆదోని మున్సిపల్ ఛైర్ పర్సన్ లోకేశ్వరి సీటుకు గండం వచ్చింది. 1.25 కోట్ల బసాపురం ఎస్ఎస్ ట్యాంక్ పనులను వియ్యంకుడికి కట్టబెట్టారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఐతే మునిసిపల్ యాక్ట్ 1965 ప్రకారం ఛైర్మన్ బంధువులకు పనులు ఇవ్వడం చట్ట విరుద్ధం అని చట్టం స్పష్టంగా చెబుతుంది. ఇటీవలే కడప మేయర్ సురేశ్ బాబు ఇదే విషయంపై అనర్హత వేటుకు గురయ్యారు. ఆదోని విషయంపై ఇక్కడి కూటమి నేతలు మౌనం అనుమానాలు రేకెత్తుతున్నాయి.


