News January 14, 2025
అమరావతి రైతుల అకౌంట్లలో డబ్బులు జమ

AP: రాజధాని కోసం భూములిచ్చిన దాదాపు 28 వేల మంది రైతులకు ప్రభుత్వం సంక్రాంతి కానుక అందించింది. వార్షిక కౌలు, భూమి లేని నిరుపేదలకు పెన్షన్ల డబ్బును వారి అకౌంట్లలో జమ చేసింది. పలు కారణాలతో కొందరికి రెండేళ్లుగా పెండింగ్లో ఉన్న మొత్తాన్ని కూడా చెల్లించింది. దాదాపు రూ.255 కోట్లను అమరావతి రైతులకు అందజేసింది. దీంతో వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News September 14, 2025
స్పేస్ అప్లికేషన్ సెంటర్లో జాబ్లు

<
News September 14, 2025
GREAT: పసిపాపతో ఇంటర్వ్యూకు హాజరై.. DSPగా

మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంటర్వ్యూకు ఓ మహిళ తన చంటిపాపతో హాజరయ్యారు. మైహర్ జిల్లాకు చెందిన వర్షా పటేల్ గర్భవతిగా ఉన్నప్పుడు MPPSC పరీక్షలు రాసి స్టేట్ 11th ర్యాంక్ సాధించారు. ఇంటర్వ్యూకు వెళ్లినప్పుడు తన 20రోజుల కుమార్తె శ్రీజను ఒడిలో కూర్చోపెట్టుకున్నారు. ఇటీవల వెలువడిన ఫైనల్ ఫలితాల్లో ఆమె DSP ఉద్యోగానికి ఎంపికయ్యారు. వర్ష గతంలో 5సార్లు పరీక్షలు రాసి, 3సార్లు ఇంటర్వ్యూ వరకు వెళ్లారు.
News September 14, 2025
ఈసీఐఎల్లో 412 అప్రెంటిస్లు

హైదరాబాద్లోని <