News March 17, 2024
గాంధారిలో విద్యుత్ షాక్తో యువకుడి మృతి

మండలంలోని గండివేట్ గ్రామంలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. గాంధారి స్థానిక ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పెద్దాపురం రాజు (18) తన వ్యవసాయ పొలం వద్ద వరి పంటకు నీళ్లు పారించే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News February 3, 2026
గుత్పలో అపురూప వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు

మాక్లూరు మండలం గుత్పలో కొలువైన వేంకటేశ్వర స్వామి 14వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 4 నుంచి 7 వరకు వైభవంగా జరగనున్నాయి. ఈ నెల 4న అంకురార్పణ, 5న ధ్వజారోహణం, 6న స్వామివారి కళ్యాణోత్సవం, గరుడ సేవ, 7న చక్రస్నానం, అన్నదాన కార్యక్రమాలతో ఉత్సవాలు ముగియనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలను భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆలయ నిర్వాహకులు కోరారు.
News February 3, 2026
గుత్పలో అపురూప వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు

మాక్లూరు మండలం గుత్పలో కొలువైన వేంకటేశ్వర స్వామి 14వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 4 నుంచి 7 వరకు వైభవంగా జరగనున్నాయి. ఈ నెల 4న అంకురార్పణ, 5న ధ్వజారోహణం, 6న స్వామివారి కళ్యాణోత్సవం, గరుడ సేవ, 7న చక్రస్నానం, అన్నదాన కార్యక్రమాలతో ఉత్సవాలు ముగియనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలను భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆలయ నిర్వాహకులు కోరారు.
News February 3, 2026
గుత్పలో అపురూప వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు

మాక్లూరు మండలం గుత్పలో కొలువైన వేంకటేశ్వర స్వామి 14వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 4 నుంచి 7 వరకు వైభవంగా జరగనున్నాయి. ఈ నెల 4న అంకురార్పణ, 5న ధ్వజారోహణం, 6న స్వామివారి కళ్యాణోత్సవం, గరుడ సేవ, 7న చక్రస్నానం, అన్నదాన కార్యక్రమాలతో ఉత్సవాలు ముగియనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలను భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆలయ నిర్వాహకులు కోరారు.


