News March 17, 2024
దువ్వూరు కాలువలో వ్యక్తి మృతదేహం లభ్యం

సంగం మండల కేంద్రంలోని వెంకయ్య స్వామి గుడి పక్కన ఉన్న దువ్వూరు కాలువలో ప్రమాదవశాత్తు జారిపడి ఓ వృద్దుడు మృతి చెందాడు. కాలువలో మృతదేహం ఉండటానికి గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీసి పంచనామాకు తరలించారు. మృతుడు సంగంకి చెందిన సూరాయిపాలెం వెంకటేశ్వర్లుగా పోలీసులు గుర్తించి, కేసు నమోదు చేశారు.
Similar News
News January 29, 2026
ఆత్మ స్థైర్యంతో ముందుకు సాగండి: కలెక్టర్

చదువు, క్రమశిక్షణ, ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితే ఏ పరిస్థితినైనా జయించవచ్చని కలెక్టర్ హిమాన్షు శుక్లా విద్యార్థులకు ప్రేరణాత్మక సందేశం ఇచ్చారు. బుధవారం కలెక్టర్ తన చాంబర్లో కరోనా మహమ్మారి సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థులతో ముఖాముఖీ నిర్వహించారు. ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయానికి సంబంధించిన పోస్టాఫీసు పాస్బుక్స్, సర్టిఫికెట్లను విద్యార్థులకు అందజేశారు.
News January 29, 2026
ఆత్మ స్థైర్యంతో ముందుకు సాగండి: కలెక్టర్

చదువు, క్రమశిక్షణ, ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితే ఏ పరిస్థితినైనా జయించవచ్చని కలెక్టర్ హిమాన్షు శుక్లా విద్యార్థులకు ప్రేరణాత్మక సందేశం ఇచ్చారు. బుధవారం కలెక్టర్ తన చాంబర్లో కరోనా మహమ్మారి సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థులతో ముఖాముఖీ నిర్వహించారు. ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయానికి సంబంధించిన పోస్టాఫీసు పాస్బుక్స్, సర్టిఫికెట్లను విద్యార్థులకు అందజేశారు.
News January 29, 2026
ఆత్మ స్థైర్యంతో ముందుకు సాగండి: కలెక్టర్

చదువు, క్రమశిక్షణ, ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితే ఏ పరిస్థితినైనా జయించవచ్చని కలెక్టర్ హిమాన్షు శుక్లా విద్యార్థులకు ప్రేరణాత్మక సందేశం ఇచ్చారు. బుధవారం కలెక్టర్ తన చాంబర్లో కరోనా మహమ్మారి సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థులతో ముఖాముఖీ నిర్వహించారు. ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయానికి సంబంధించిన పోస్టాఫీసు పాస్బుక్స్, సర్టిఫికెట్లను విద్యార్థులకు అందజేశారు.


