News January 20, 2025

నిజామాబాద్‌లో ప్రజావాణి రద్దు

image

ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిజామాబాద్ కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని నేడు తాత్కాలికంగా వాయిదా వేసినట్లు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఇతర అధికారిక కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉన్నందున తిరిగి జనవరి 27 నుంచి యథావిధిగా ప్రజావాణి కొనసాగుతుందన్నారు. ప్రజలు గమనించాలని కోరారు.

Similar News

News April 20, 2026

NZB: 25లోగా దరఖాస్తు చేసుకోండి: కమిషనర్

image

NZB నగరంలోని నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించే వసతి కేంద్రాల నిర్వహణ కోసం అర్హులైన స్వచ్ఛంద సంస్థల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్ తెలిపారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా), నగరపాలక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ కేంద్రాల కోసం ఆసక్తి గల సంస్థలు ఈ నెల 25లోగా నగరపాలక సంస్థలోని మెప్మా విభాగంలో కార్యాలయ పని వేళల్లో సంప్రదించాలన్నారు.

News April 20, 2026

NZB: 25లోగా దరఖాస్తు చేసుకోండి: కమిషనర్

image

NZB నగరంలోని నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించే వసతి కేంద్రాల నిర్వహణ కోసం అర్హులైన స్వచ్ఛంద సంస్థల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్ తెలిపారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా), నగరపాలక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ కేంద్రాల కోసం ఆసక్తి గల సంస్థలు ఈ నెల 25లోగా నగరపాలక సంస్థలోని మెప్మా విభాగంలో కార్యాలయ పని వేళల్లో సంప్రదించాలన్నారు.

News April 20, 2026

NZB: 25లోగా దరఖాస్తు చేసుకోండి: కమిషనర్

image

NZB నగరంలోని నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించే వసతి కేంద్రాల నిర్వహణ కోసం అర్హులైన స్వచ్ఛంద సంస్థల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్ తెలిపారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా), నగరపాలక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ కేంద్రాల కోసం ఆసక్తి గల సంస్థలు ఈ నెల 25లోగా నగరపాలక సంస్థలోని మెప్మా విభాగంలో కార్యాలయ పని వేళల్లో సంప్రదించాలన్నారు.