News January 21, 2025
KMR: నేటి నుంచి ప్రత్యేక నిర్ధారణ శిబిరాలు

కామారెడ్డి జిల్లాలోని దివ్యాంగులకు సహాయ ఉపకరణాలు అందించుటకు ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు నియోజకవర్గాల వారీగా ప్రత్యేక నిర్ధారణ శిబిరాలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మంగళవారం కామారెడ్డి, దోమకొండ, పల్వంచ, బిక్కనూర్, మాచారెడ్డి, రామారెడ్డి, రాజంపేట, బిబిపేట్ ప్రాంతాల వారికి కామారెడ్డిలోని సిరిసిల్ల రోడ్లోని KVS గార్డెన్లో శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
Similar News
News November 12, 2025
త్వరలో రెండు ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలు: తుమ్మల

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీల పురోగతిపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షించారు. ఆయిల్ పామ్ ఉత్పత్తిలో రాష్ట్రాన్ని స్వయం సమృద్ధిగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గోద్రెజ్ అగ్రోవెట్ ఫ్యాక్టరీ (15-60 టన్నుల సామర్థ్యం) జనవరి 2026లో, కల్లూరుగూడెం (ఖమ్మం)లో ఆయిల్ ఫెడ్ ఫ్యాక్టరీ (15-60 టన్నుల సామర్థ్యం) జూన్ 2026లో ప్రారంభం కానున్నట్లు మంత్రి వెల్లడించారు.
News November 12, 2025
జూబ్లీహిల్స్: ‘మనం గెలుస్తామా.. మెజార్టీ ఎంత..?’

ప్రతిష్ఠాత్మక జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ ముగియడంతో గెలుపు అవకాశాలపై కాంగ్రెస్, BRS, BJP నేతలు చర్చలు జరుపుతున్నారు. ‘షేక్పేట్, బోరబండ, యూసుఫ్గూడ, ఎర్రగడ్డ, రహమత్నగర్, వెంగళ్రావునగర్, సోమాజిగూడ డివిజన్లలో మన పార్టీకి ఎన్ని ఓట్లు పడి ఉంటాయి.. మనం గెలుస్తామా.. మెజార్టీ ఎంత వస్తుంది.. పోల్ మేనేజ్మెంట్ బాగా జరిగిందా’ అంటూ లోకల్ నేతలతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. దీనిపై మీ కామెంట్?
News November 12, 2025
జూబ్లీహిల్స్: ‘మనం గెలుస్తామా.. మెజార్టీ ఎంత..?’

ప్రతిష్ఠాత్మక జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ ముగియడంతో గెలుపు అవకాశాలపై కాంగ్రెస్, BRS, BJP నేతలు చర్చలు జరుపుతున్నారు. ‘షేక్పేట్, బోరబండ, యూసుఫ్గూడ, ఎర్రగడ్డ, రహమత్నగర్, వెంగళ్రావునగర్, సోమాజిగూడ డివిజన్లలో మన పార్టీకి ఎన్ని ఓట్లు పడి ఉంటాయి.. మనం గెలుస్తామా.. మెజార్టీ ఎంత వస్తుంది.. పోల్ మేనేజ్మెంట్ బాగా జరిగిందా’ అంటూ లోకల్ నేతలతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. దీనిపై మీ కామెంట్?


