News January 24, 2025

HYD: కిడ్నీ రాకెట్ కేసును CIDకి అప్పగించాలి: మంత్రి

image

కిడ్నీ రాకెట్ కేసును CIDకి అప్పగించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. ఈ అంశాన్ని ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణిస్తోందని, పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని మంత్రి ఆదేశించారు. దోషులకు చట్టప్రకారం కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని, మరొకరు ఇలాంటి పని చేయాలంటే వణికిపోయేలా చర్యలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు.

Similar News

News March 14, 2025

వికారాబాద్ జిల్లా నేటి టాప్ న్యూస్

image

√ VKB: ఇంటర్ పరీక్షలకు 257 మంది విద్యార్థుల గైర్హాజరు √ పూడూరు:ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి: జిల్లా కలెక్టర్ √ తాండూరు:ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ముగ్గురు నూతన లెక్చరర్ల జాయినింగ్ √ VKB: సీఎంఆర్ చెల్లించకుంటే కఠిన చర్యలు:అ. కలెక్టర్ √ జిల్లా వ్యాప్తంగా పలు పాఠశాలలో హోలీ సంబరాలు √బొంరాస్పేట: సీఐటీయూ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్ల నిరసన √ ప్రశాంత వాతావరణంలో హోలీ వేడుకలు జరుపుకోవాలి: ఎస్సైలు.

News March 14, 2025

ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS!!

image

✔ఘనంగా ‘ల్యాబ్ టెక్నీషియన్ డే’
✔రేపే హోలీ..ఊపందుకున్న రంగుల కొనుగోళ్ళు
✔ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా కవయిత్రి మొల్ల జయంతి
✔వనపర్తి: కీచక ఉపాధ్యాయులపై సస్పెన్షన్
✔GWL:విద్యారంగానికి నిధులు కేటాయించాలి:BRSV
✔ప్రశాంత వాతావరణంలో హోలీ పండుగ జరుపుకోవాలి:ఎస్పీలు
✔ఉమ్మడి జిల్లాలో దంచికొడుతున్న ఎండలు
✔SLBC దుర్వాసన వస్తున్నా… అంతు చిక్కడం లేదు
✔పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్

News March 14, 2025

తూప్రాన్: ఎల్ఆర్ఎస్ పై స్పెషల్ ఆఫీసర్ సమావేశం

image

తూప్రాన్ మున్సిపాలిటీలో ఎల్ఆర్ఎస్ పై ప్రత్యేక అధికారి (జెడ్పీ సీఈవో) ఎల్లయ్య సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎల్ఆర్ఎస్ ప్రత్యేక అధికారిగా నియామకమైన జడ్పీ సీఈఓ ఎల్లయ్య మున్సిపల్ కార్యాలయంలో వార్డు ఆఫీసర్లతో ఎల్ఆర్ఎస్ పై సమావేశం నిర్వహించారు. ఎల్ఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్న వారు 31లోగా రుసుము చెల్లించి రాయితీ పొందాలని సూచించారు. కమిషనర్ గణేష్ రెడ్డి పాల్గొన్నారు.

error: Content is protected !!