News January 25, 2025

ఘట్‌కేసర్: ఆ ఒక్క నిర్ణయంతో.. రూ.52 వేలకు ఉద్యోగుల సంఖ్య..!

image

అన్నోజిగూడ సమీపాన సింగపూర్ టౌన్‌షిప్ వద్ద ఉన్న ఇన్ఫోసిస్ కంపెనీ విస్తరిస్తామని ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ ఒక్క నిర్ణయంతో నిరుద్యోగులకు 17 వేల ఐటీ ఉద్యోగాలు లభించనుండగా, ప్రస్తుతం ఇన్ఫోసిస్ సంస్థలో పనిచేసే ఉద్యోగుల సంఖ్య 35 వేల నుంచి కాస్త 52 వేలకు చేరనుంది. ఇప్పటికే గ్రౌండ్ వర్క్ ప్లానింగ్ ప్రారంభించారు.

Similar News

News October 25, 2025

జనగామ: నేడు పత్తి రైతుల రాష్ట్ర సదస్సు

image

జనగామలోని పూసల భవన్లో నేడు ఉదయం 10గంటలకు పత్తి రైతుల రాష్ట్ర సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు ముఖ్య అతిధులుగా ఏఐకేఎస్ కేంద్ర కమిటీ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి, పత్తి రైతుల సంఘం రాష్ట్ర కో కన్వీనర్ శోభన్ హాజరు కానున్నారు. పత్తి రైతుల సమస్యలపై, పత్తి రైతుల కల్పించాల్సిన మద్దతు ధరపై ప్రసంగించనున్నారు.

News October 25, 2025

TARGET జూబ్లీహిల్స్..!

image

జూబ్లీహిల్స్‌లో నామినేషన్ ప్రక్రియ ముగియడంతో ప్రస్తుతం రాజకీయం మరింత వేడెక్కింది. ఇక్కడ గెలిచిన పార్టీకే తర్వాత TGలో వచ్చే అన్ని ఎలక్షన్లలో హవా ఉంటుందనే చర్చ జోరుగా సాగడంతో కాంగ్రెస్, BRS, BJPకి ఇప్పుడు జూబ్లీహిల్స్ టార్గెట్‌గా మారింది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థుల తరఫున స్టేడ్ బడా లీడర్లంతా రంగంలోకి దిగి ప్రచారం చేస్తుండగా ఇతర జిల్లాల నుంచి ఆయా పార్టీల కార్యకర్తలు, నాయకులు సైతం వస్తున్నారు.

News October 25, 2025

TARGET జూబ్లీహిల్స్..!

image

జూబ్లీహిల్స్‌లో నామినేషన్ ప్రక్రియ ముగియడంతో ప్రస్తుతం రాజకీయం మరింత వేడెక్కింది. ఇక్కడ గెలిచిన పార్టీకే తర్వాత TGలో వచ్చే అన్ని ఎలక్షన్లలో హవా ఉంటుందనే చర్చ జోరుగా సాగడంతో కాంగ్రెస్, BRS, BJPకి ఇప్పుడు జూబ్లీహిల్స్ టార్గెట్‌గా మారింది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థుల తరఫున స్టేడ్ బడా లీడర్లంతా రంగంలోకి దిగి ప్రచారం చేస్తుండగా ఇతర జిల్లాల నుంచి ఆయా పార్టీల కార్యకర్తలు, నాయకులు సైతం వస్తున్నారు.