News January 26, 2025
ప్రభుత్వ పథకాలపై ఆసిఫాబాద్ కలెక్టర్తో సీఎస్ సమీక్ష

ప్రభుత్వం చేపట్టిన రైతు భరోసా, నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఆత్మీయ భరోసా పథకాల అమలుపై కలెక్టర్లతో సీఎస్ శాంతికుమారి శనివారం సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రేతో మాట్లాడారు. గ్రామాల్లో లబ్ధిదారులకు పథకాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
Similar News
News September 14, 2025
కామన్ డైట్ మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్

మిట్టపల్లి శివారులోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలను కలెక్టర్ హైమావతి శనివారం సాయంత్రం ఆకస్మికంగా పరిశీలించారు. డైలీ స్టాక్ రిజిస్టర్ వెరిఫై చేసిన ఆమె రోజువారీ తీసుకుంటున్న సామాగ్రిని తూకం వేసి తనిఖీ చేశారు. విద్యార్థినులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్.. కామన్ డైట్ మెనూను తప్పనిసరిగా ఇంప్లిమెంటేషన్ చేయాలని ఆదేశించారు.
News September 14, 2025
మిలాద్ ఉన్న నబీ ర్యాలీ.. HYDలో ట్రాఫిక్ ఆంక్షలు

మిలాద్ ఉన్ నబీ ఊరేగింపు సందర్భంగా నేడు నగరంలోని పలు ప్రాంతాల్లో ఉ.8 నుంచి రా.8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. ఫలక్నుమా, ఇంజిన్బౌలి, నాగుల్ చింత X రోడ్, హరిబౌలి, చార్మినార్, గుల్జార్హౌస్, మదీనాజంక్షన్, మీరాలంమండీ, బీబీబజార్, అఫ్జల్గంజ్ టీ జంక్షన్, MJమార్కెట్ జంక్షన్, నాంపల్లి ప్రాంతాల్లో ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు. పాతబస్తీలోని పర్యాటక ప్రాంతాలు మూసి ఉంటాయన్నారు.
News September 14, 2025
మిలాద్ ఉన్న నబీ ర్యాలీ.. HYDలో ట్రాఫిక్ ఆంక్షలు

మిలాద్ ఉన్ నబీ ఊరేగింపు సందర్భంగా నేడు నగరంలోని పలు ప్రాంతాల్లో ఉ.8 నుంచి రా.8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. ఫలక్నుమా, ఇంజిన్బౌలి, నాగుల్ చింత X రోడ్, హరిబౌలి, చార్మినార్, గుల్జార్హౌస్, మదీనాజంక్షన్, మీరాలంమండీ, బీబీబజార్, అఫ్జల్గంజ్ టీ జంక్షన్, MJమార్కెట్ జంక్షన్, నాంపల్లి ప్రాంతాల్లో ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు. పాతబస్తీలోని పర్యాటక ప్రాంతాలు మూసి ఉంటాయన్నారు.