News March 18, 2024
కంది: సిగరెట్ కోసం గొడవ.. యువకుడి మృతి

సిగరెట్ కోసం ఇద్దరు స్నేహితులు గొడవపడి ఒకరు మృతి చెందిన సంఘటన సోమవారం కంది మండలం ఇంద్రకరణ్ గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై విజయ్ కుమార్ కథనం ప్రకారం బిహార్కు చెందిన అంకిత్, రోషన్ గ్రామ సమీపంలోని ఓ పరిశ్రమలో పనిచేస్తున్నారు. సిగరెట్ కోసం రోషన్ అంకిత్ మధ్య గొడవ జరిగింది. దీంతో రోషన్(21)ను భవనం పైనుంచి కిందకు తోశారని వెల్లడించారు. తీవ్ర గాయాలైన రోషన్ ఆసుపత్రికి తరలించేలోపే మరణించారన్నారు.
Similar News
News March 29, 2026
మెదక్: జిల్లా వ్యాప్తంగా 2583 కేసుల పరిష్కారం

జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా 2583 కేసులు పరిష్కరించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ తెలిపారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని అన్ని కోర్టులలో, నర్సాపూర్, అల్లాదుర్గ్ కోర్టులలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, కక్షిదారులు, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
News March 29, 2026
మెదక్: జిల్లా వ్యాప్తంగా 2583 కేసుల పరిష్కారం

జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా 2583 కేసులు పరిష్కరించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ తెలిపారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని అన్ని కోర్టులలో, నర్సాపూర్, అల్లాదుర్గ్ కోర్టులలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, కక్షిదారులు, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
News March 29, 2026
మెదక్: జిల్లా వ్యాప్తంగా 2583 కేసుల పరిష్కారం

జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా 2583 కేసులు పరిష్కరించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ తెలిపారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని అన్ని కోర్టులలో, నర్సాపూర్, అల్లాదుర్గ్ కోర్టులలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, కక్షిదారులు, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


