News February 2, 2025
జడ్చర్ల: ఆడుకుంటూ.. క్వారీ గుంతలో పడిపోయారు!

జడ్చర్ల మండలం ఉదండాపూర్ గ్రామ <<15332056>>రిజర్వాయర్లో పడి<<>> మహేశ్(4) మృతి చెందగా.. భాగ్యలక్ష్మి (7) ఆచూకీ కోసం శనివారం పోలీసులు గాలించిన సంగతి తెలిసిందే. గ్రామస్థుల కథనం ప్రకారం.. చిన్నారుల తండ్రి పనిచేస్తుండగా.. తల్లి వ్యవసాయ పొలంలో నీరు పెట్టేందుకు వెళ్లింది. ఈ క్రమంలో చిన్నారులు ఆడుకుంటూ ఆ గుంతలో పడిపోయారు. భాగ్యలక్ష్మి మృతదేహం కోసం గాలింపు చేపడుతున్నారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News January 8, 2026
MBNR: PM శ్రీ క్రీడా పోటీలు విజేతలు వీరే (2/3)

MBNRలోని ‘DSA’ మైదానంలో పీఎంశ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు.
✒ఖో-ఖో (బాలుర భాగం)
1st place(జడ్పీహెచ్ఎస్ బాయ్స్ బాదేపల్లి)
2nd place(జడ్.పి.హెచ్.ఎస్ నవాబ్పేట్)
✒ఫుట్ బాల్(బాలుర విభాగం)
1st place (ZPHS రాజాపూర్)
2nd place (ZPHS బాయ్స్ బాదేపల్లి)
✒100 మీటర్స్ రన్నింగ్(బాలుర)
1st place పాల్ (ZPHS బాదేపల్లి)
2nd place కే.శ్రీనాథ్ (ZPHS నవాబ్పేట్)
News January 8, 2026
MBNR: ‘పీఎం శ్రీ’ క్రీడలు.. విజేతలు వీరే1/3

✒ఖో-ఖో(బాలికల విభాగం)
1.1st place బాలానగర్
2.2nd place సీసీ కుంట
✒అథ్లెటిక్స్(బాలికల విభాగం)
1st place అనూష(జడ్పీహెచ్ఎస్ బాదేపల్లి)
2nd place హేమలత(టీజీఆర్ఎస్ బాలనగర్)
✒షాట్ పట్(బాలికల విభాగం)
1st place రమ్య(టీఆర్ఐఈఎస్ బాలానగర్)
2nd place కే.శ్రీవల్లిక(కేజీబీవీ సీసీ కుంట)
✒లాంగ్ జంప్ బాలికల
1st place జి.కావేరి (కేజీబీవీ భూత్పూర్)
1st place అక్షయ(జెడ్పీహెచ్ఎస్ నవాబ్పేట్)
News January 8, 2026
MBNR: పీఎంశ్రీ.. 800 క్రీడాకారులు హాజరు

పీఎంశ్రీ జిల్లాస్థాయి పాఠశాలల క్రీడలు మహబూబ్నగర్లో రెండో రోజు ఘనంగా నిర్వహించారు. మొత్తం 800 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. మూడు విభాగాల్లో బాలికలు, బాలురు విజేతలుగా నిలిచిన వారికి రాష్ట్ర స్థాయి క్రీడలకు పంపించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య ముఖ్యఅతిథిగా ఎస్జీఎఫ్ కార్యదర్శి డాక్టర్ ఆర్.శారదాబాయి పాల్గొని బహుమతులు ప్రదానం చేశారు. వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


