News February 2, 2025

జడ్చర్ల: ఆడుకుంటూ.. క్వారీ గుంతలో పడిపోయారు!

image

జడ్చర్ల మండలం ఉదండాపూర్ గ్రామ<<15332056>> రిజర్వాయర్‌లో పడి<<>> మహేశ్(4) మృతి చెందగా.. భాగ్యలక్ష్మి (7) ఆచూకీ కోసం శనివారం పోలీసులు గాలించిన సంగతి తెలిసిందే. గ్రామస్థుల కథనం ప్రకారం.. చిన్నారుల తండ్రి పనిచేస్తుండగా.. తల్లి వ్యవసాయ పొలంలో నీరు పెట్టేందుకు వెళ్లింది. ఈ క్రమంలో చిన్నారులు ఆడుకుంటూ ఆ గుంతలో పడిపోయారు. భాగ్యలక్ష్మి మృతదేహం కోసం గాలింపు చేపడుతున్నారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Similar News

News March 13, 2025

కృష్ణాజిల్లా TODAY TOP NEWS 

image

* మచిలీపట్నంలో ఆత్మహత్యకు ప్రేరేపించిన వ్యక్తికి ఏడేళ్లు జైలు
* కృష్ణాజిల్లాలో ఇంటర్ ఎగ్జామ్స్ కంప్లీట్.. విద్యార్థుల జోష్‌
* మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి హుండీ ఆదాయం రూ.7.63లక్షలు
* వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ 17కి వాయిదా
* తాడేపల్లిలో జగన్‌ని కలిసి కృష్ణాజిల్లా వైసీపీ నేతలు
* కృష్ణా జిల్లాలో 145 పరీక్షా కేంద్రాలు: Way2Newsతో- DEO
* GDV: రైలులో నుంచి జారిపడి మహిళ మృతి

News March 13, 2025

నంద్యాల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

☞ అహోబిలంలో కన్నుల పండుగగా రథోత్సవం
☞ ఆళ్లగడ్డలో Way Newsతో ఇంటర్ విద్యార్థులు
☞ తమ్మరాజుపల్లె ఘాట్ లో బొలెరో తో ఢీ.. చోరీ
☞ కంపమల్లలో YCP నేతపై హత్యాయత్నం
☞ లోకేశ్వర్ రెడ్డిపై దాడి TDP పనే: YCP
☞ పవన్ కళ్యాణ్ రాజీనామా చెయ్యాలి: భూమా కిశోర్ రెడ్డి
☞ ఈసారి TDP వాళ్లు ఓట్లు అడిగితే..: బైరెడ్డి
☞ ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు
☞ మంత్రి నారా లోకేశ్ కు కృతజ్ఞతలు: పాణ్యం MLA

News March 13, 2025

కర్నూలు జిల్లా నేటి ముఖ్యాంశాలు..!

image

➤ మంత్రాలయంలో ఆకట్టుకున్న భారీ రంగోలి
➤ రూ.2.06 కోట్ల నిధుల వినియోగానికి పచ్చజెండా: మేయర్
➤ హౌసింగ్ లబ్ధిదారులకు అదనపు ఆర్థిక సహాయం: కలెక్టర్
➤ రేపు పత్తికొండలో టమాటా ప్రాసెసింగ్ యూనిట్ కు భూమిపూజ
➤ ఆదోని నియోజకవర్గ సమస్యలపై MLA పార్థసారథి అసెంబ్లీలో గళం 
➤ వైసీపీపై అసెంబ్లీలో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే ఆగ్రహం
➤ కూటమి ప్రభుత్వంపై బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి తీవ్ర విమర్శలు

error: Content is protected !!