News February 3, 2025
సిద్దిపేట: బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా మోహాన్ రెడ్డి

సిద్దిపేట జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా సిద్దిపేట పట్టణానికి చెందిన గంగాడి మోహన్ రెడ్డిని మరోసారి నియమిస్తూ బీజేపీ అధిష్ఠానం ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటి వరకు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేస్తున్న ఆయనకే మరో సారి భాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా ఆయన బీజేపీ అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News March 27, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారం వెండి ధరల వివరాలు ఇలా.!

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో శుక్రవారం బంగారం వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
*24 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.14,950
*22 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.13,754
*వెండి 10 గ్రాముల ధర రూ.2,328
News March 27, 2026
రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం: సీఎండీ

రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ సరికొత్త మైలురాయిని తాకింది. శుక్రవారం రికార్డు స్థాయిలో 6,574 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైనట్లు సీఎండీ వరుణ్ రెడ్డి వెల్లడించారు. గురువారం నమోదైన 6,457 మెగావాట్ల రికార్డును అధిగమిస్తూ, కేవలం ఒక్క రోజులోనే అదనంగా 117 మెగావాట్ల డిమాండ్ పెరగడం విశేషం. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా విద్యుత్ సరఫరాలో ఎక్కడా అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు.
News March 27, 2026
పెళ్లిపై స్పందించిన సాయి పల్లవి

తన పెళ్లిపై వస్తున్న రూమర్లకు హీరోయిన్ సాయి పల్లవి ఫుల్ స్టాప్ పెట్టారు. ఓ ప్రోగ్రామ్లో జర్నలిస్టులు పెళ్లి గురించి అడగ్గా ఆమె స్పందించారు. ‘ప్రస్తుతం నా పూర్తి దృష్టి కెరీర్పైనే ఉంది. పెళ్లి గురించి ఇప్పట్లో ఎలాంటి ఆలోచన లేదు. నేను ప్రస్తుతం సింగిల్గానే ఉన్నా’ అని చెప్పారు. కాగా ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ‘ఏక్ దిన్’ అనే సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వనున్నారు.


