News February 4, 2025
తాడ్వాయి: బస్సులోనే గుండెపోటుతో మృతి

బస్సులో ఓ మహిళ గుండెపోటుతో మృతి చెందిన ఘటన సోమవారం సాయంత్రం తాడ్వాయి మండలంలో చోటు చేసుకుంది. నార్లాపూర్ గ్రామానికి చెందిన పల్లపు శంకరమ్మ (56) అనే మహిళ నార్లాపూర్ నుంచి పస్రా వెళ్లడానికి ఆర్టీసీ బస్సు ఎక్కింది. బస్సు ఎక్కిన కొద్దిసేపటికే గుండెపోటుతో బస్సులోనే మృతి చెందింది. పక్కన కూర్చున్న వారు గమనించి బస్సు కండక్టర్కు తెలుపగా బస్సును నిలిపి ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
Similar News
News April 18, 2026
HYD: ఫ్యూచర్ సిటీలో మెరిసిపోనున్న వెలుగులు!

ఫ్యూచర్ సిటీ పనులు వేగంగా సాగుతున్నాయి. UGD పనులతో సందడిగా ఉన్న మీర్ఖాన్పేటలో ఇప్పుడు వెలుగుల పండుగ మొదలైంది. నెట్ ‘0’ లక్ష్యంగా సుమారు రూ.1.49 కోట్లతో భూగర్భ కేబుల్ వ్యవస్థ ద్వారా 120 అత్యాధునిక LED స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేస్తున్నారు. పర్యావరణ హితంగా కార్బన్ తగ్గించడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం. అభివృద్ధి బాటలో ఈ పల్లె ఇప్పుడు నగర హంగులను సంతరించుకుంటోంది.
News April 18, 2026
HYD: ఫ్యూచర్ సిటీలో మెరిసిపోనున్న వెలుగులు!

ఫ్యూచర్ సిటీ పనులు వేగంగా సాగుతున్నాయి. UGD పనులతో సందడిగా ఉన్న మీర్ఖాన్పేటలో ఇప్పుడు వెలుగుల పండుగ మొదలైంది. నెట్ ‘0’ లక్ష్యంగా సుమారు రూ.1.49 కోట్లతో భూగర్భ కేబుల్ వ్యవస్థ ద్వారా 120 అత్యాధునిక LED స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేస్తున్నారు. పర్యావరణ హితంగా కార్బన్ తగ్గించడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం. అభివృద్ధి బాటలో ఈ పల్లె ఇప్పుడు నగర హంగులను సంతరించుకుంటోంది.
News April 18, 2026
HYD: ఫ్యూచర్ సిటీలో మెరిసిపోనున్న వెలుగులు!

ఫ్యూచర్ సిటీ పనులు వేగంగా సాగుతున్నాయి. UGD పనులతో సందడిగా ఉన్న మీర్ఖాన్పేటలో ఇప్పుడు వెలుగుల పండుగ మొదలైంది. నెట్ ‘0’ లక్ష్యంగా సుమారు రూ.1.49 కోట్లతో భూగర్భ కేబుల్ వ్యవస్థ ద్వారా 120 అత్యాధునిక LED స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేస్తున్నారు. పర్యావరణ హితంగా కార్బన్ తగ్గించడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం. అభివృద్ధి బాటలో ఈ పల్లె ఇప్పుడు నగర హంగులను సంతరించుకుంటోంది.


