News February 4, 2025

అపోలో ఆస్పత్రిలో ఓ వ్యక్తికి వింత అనుభవం

image

ఢిల్లీ సరితా విహార్‌ అపోలో ఆస్పత్రిలో ఓ వ్యక్తికి వింత అనుభవం ఎదురైంది. ‘నేను సీనియర్ డాక్టర్ కోసం రూ.2,300 కన్సల్టెన్సీ ఫీజు కట్టాను. కానీ ఆయన అసిస్టెంట్ నాతో మాట్లాడారు. తర్వాత డాక్టర్ వచ్చి అసిస్టెంట్‌తో మాట్లాడారు. ఏం చేయాలో? చేయకూడదో? అతనే sr.డాక్టర్‌కు చెప్పారు. అపోలో ఆస్పత్రిలో ఇదేం తీరు? కన్సల్టెన్సీ ఫీజు అసిస్టెంట్‌కు కాదు, sr. డాక్టర్‌కు అని ఎవరికి చెప్పాలి’ అని ఆ వ్యక్తి ట్వీట్ చేశారు.

Similar News

News March 14, 2025

సూపర్ ఐడియా కదా..!

image

AP: రోడ్డు ప్రమాదాల నివారణకు పల్నాడు జిల్లా పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎస్పీ ఆదేశాలతో ‘ఫేస్ వాష్ అండ్ గో’ ప్రోగ్రామ్ చేపట్టారు. అర్ధరాత్రి తర్వాత వాహనాలను ఆపి డ్రైవర్లకు నీళ్లతో ముఖం కడిగిస్తున్నారు. నిద్రమత్తు వల్లే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ఈ కార్యక్రమం ద్వారా ప్రమాదాలు తగ్గుతాయని పోలీసులు తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ ప్రోగ్రామ్ చేపడితే ఎంత బాగుంటుందో కదా!

News March 14, 2025

IPL-2025లో కెప్టెన్లు

image

*చెన్నై- రుతురాజ్ గైక్వాడ్
*ఆర్సీబీ- రజత్ పాటీదార్
*పంజాబ్- శ్రేయస్ అయ్యర్
*ముంబై- హార్దిక్ పాండ్య
*లక్నో- రిషభ్ పంత్
*గుజరాత్- గిల్
*రాజస్థాన్- సంజూ శాంసన్
*కేకేఆర్- అజింక్యా రహానే *SRH- కమిన్స్
*ఢిల్లీ- అక్షర్ పటేల్

News March 14, 2025

వచ్చే నెల 15న అమరావతికి ప్రధాని మోదీ

image

AP: ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటన ఖరారైంది. రాజధాని పున:ప్రారంభ పనులకు ఏప్రిల్ 15న ఆయన హాజరుకానున్నారు. రూ.లక్ష కోట్ల అభివృద్ధి పనులకు మోదీ శ్రీకారం చుట్టేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున రాజధాని పనులు ప్రారంభించి మూడేళ్లలో ముగించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

error: Content is protected !!