News February 5, 2025

మంచిర్యాల జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

1: MNCL: రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య
2:మంచిర్యాల: యాక్సిడెంట్‌లో బ్యాంకు ఉద్యోగి మృతి
3:గుండెపోటుతో జన్నారం అదనపు ఎస్సై మృతి
4:ALL INDIA తెలుగు CARTOONISTల డైరెక్టరీలో బెల్లంపల్లి వాసి
5:MNCL: రాష్ట్రస్థాయి క్రీడల్లో కమిషనరేట్‌కు 3వ స్థానం
6:మంచిర్యాలలో పేకాట రాయుళ్లు అరెస్ట్

Similar News

News December 28, 2025

గుడ్ న్యూస్.. స్కాలర్‌షిప్ దరఖాస్తు గడువు పెంపు!

image

TG: పోస్టుమెట్రిక్ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ దరఖాస్తు గడువు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 31తో గడువు ముగియనుండగా విద్యార్థుల నుంచి స్పందన లేకపోవడంతో అధికారులు ఆ దిశగా ఆలోచన చేస్తున్నారు. ఏటా సగటున 12.55 లక్షల మంది e PASS వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుంటుండగా 2025-26లో ఈ సంఖ్య 7.65 లక్షలు మాత్రమే ఉంది. గడువు పొడిగింపుపై ఎల్లుండిలోగా ఉత్తర్వులు జారీ చేసే అవకాశముంది.

News December 28, 2025

నేడు పనిచేయనున్న విద్యుత్ బిల్లుల వసూలు కేంద్రాలు

image

చిత్తూరు జిల్లాల్లోని విద్యుత్ బిల్లుల వసూళ్ల కేంద్రాలు ఆదివారం పనిచేస్తాయని ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ తెలిపారు. ఇంత వరకు బిల్లులు చెల్లించని వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించు కోవాలన్నారు. వీరితో పాటు హెచ్ఎ సర్వీసుదారులు పెండింగ్ మొత్తాలను చెల్లించాలని ఆయన కోరారు.

News December 28, 2025

రాజంపేట: ‘ప్రభుత్వం.. అన్నమయ్య ఆగ్రహానికి గురికాక తప్పదు’

image

అన్నమయ్య పేరుతో ఉన్న జిల్లాను తొలగిస్తే.. శ్రీ వేంకటేశ్వరస్వామికి పరమ భక్తుడైన తాళ్లపాక అన్నమయ్య ఆగ్రహానికి ప్రభుత్వం గురికాక తప్పదని రాజంపేట వాసులు శాపనార్థాలు పెడుతున్నారు. అన్నమయ్య జిల్లాను 3 ముక్కలుగా చేయాలని ప్రతిపాదన రావడంతో ఈ ప్రాంత వాసుల్లో ఆందోళన మొదలైంది. రాయచోటి ప్రాంతీయులు బంద్‌కు పిలుపునివ్వగా ఆదివారం రాజంపేటలోని పాత బస్టాండ్ కూడలిలో ఆందోళనకు జేఏసీ సిద్ధమైంది.