News February 5, 2025

రాయికల్: ఉరేసుకుని యువకుడి సూసైడ్

image

ఉరేసుకుని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణ కేంద్రంలో జరిగింది. స్థానికుల పక్రారం.. ఇందిరానగర్ కాలనీకి చెందిన గాజుల మనోజ్ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. ఈరోజు యువకుడు చెట్టుకి ఉరేసుకుని కనిపించాడు. యువకుడి మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. కాగా, ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Similar News

News April 3, 2026

విద్యార్థులకు అలర్ట్.. 8 నుంచే పరీక్షలు

image

TG: రాష్ట్రంలో 1-9వ తరగతి విద్యార్థులకు నిర్వహించే సమ్మేటివ్ అసెస్‌మెంట్ (SA2) పరీక్షల షెడ్యూల్ మారింది. APR 10వ తేదీ నుంచి ఎగ్జామ్స్ పెట్టాలని భావించినా ఓపెన్ స్కూల్ పరీక్షల వల్ల 8వ తేదీ నుంచి నిర్వహించనున్నారు. 1-7తరగతుల వారికి 9Am-11.30Am వరకు, 8వ తరగతికి 9Am-11.45Am, నైన్త్ విద్యార్థులకు 9Am-12Pm వరకు పరీక్షలు జరుగుతాయి. APR 23న పేరెంట్స్ మీటింగ్ నిర్వహించి 24 నుంచి సెలవులు ఇవ్వనున్నారు.

News April 3, 2026

HYD‌లో ట్రాఫిక్ జామ్.. కారణం ఇదే!

image

ఐటీ కారిడార్‌లోని సైబర్ టవర్స్ వద్ద మాదాపూర్ ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన సర్వేలో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. ఉదయం వేళ కేవలం ఒక గంటలోనే ఏకంగా 10,138 మంది ఒంటరి వాహనదారులు (సింగిల్ రైడర్లు) వెళ్లినట్లు గుర్తించారు. డబుల్ రైడర్లు 3,584 మంది మాత్రమే ఉన్నారని తేలింది. ఈ స్థాయిలో సింగిల్ రైడర్ల సంఖ్య పెరగడం వల్లే రోడ్లపై తీవ్ర ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయని అధికారులు స్పష్టం చేశారు.

News April 3, 2026

KNR: సర్వర్‌ డౌన్.. ఈనెల 6 నుంచి అందుబాటులోకి మీసేవ సేవలు

image

సర్వార్‌లోని సాంకేతిక సమస్యను పరిష్కరించడంతోపాటు, మీసేవకు అనుబంధంగా ఉన్న 30 GOVT పోర్టల్స్‌ను ప్రభుత్వం అప్డేట్ చేస్తున్న నేపథ్యంలో ఉమ్మడి KNR జిల్లాలోని 518 మీసేవ కేంద్రాల్లో సర్వీసులు నిలిచిపోయాయి. రెవెన్యూ సర్టిఫికేట్ల జారీ, ఆర్టీఏ చలాన్లు, రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్స్ నిలిచిపోవడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే మీసేవ సేవలు ఈనెల 6న అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం తెలిపింది.