News February 5, 2025
చెర్వుగట్టులో ఆటో వాలాల దోపిడీ: భక్తులు

చెర్వుగట్టు బ్రహ్మోత్సవాలలో ఆటోల దోపిడీకి అంతులేకుండా పోయిందని భక్తులు మండిపడుతున్నారు. గుట్టపైకి ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ఆటోల డ్రైవర్లు భక్తుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారంటున్నారు. ఒక్కో భక్తుడి వద్ద గుట్ట పైకి వెళ్లడానికే రూ.20ల ఛార్జి తీసుకున్నారని చెబుతున్నారు. ఆటోలపై అధికారుల నియంత్రణ లేకపోవడం పట్ల భక్తులు మండిపడుతున్నారు.
Similar News
News January 3, 2026
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: నల్గొండ కలెక్టర్

రెవెన్యూ సమస్యల పరిష్కారంలో అధికారులు చురుగ్గా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఆదేశించారు. శుక్రవారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రజావాణి ఫిర్యాదులకు సత్వర పరిష్కారం చూపి, దరఖాస్తుదారులకు తప్పనిసరిగా రశీదులు అందజేయాలన్నారు. సంక్షేమ పథకాల అమలులో క్షేత్రస్థాయిలో యంత్రాంగం భాగస్వాములు కావాలని, భూ భారతి, పౌరసరఫరాల అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని స్పష్టం చేశారు.
News January 3, 2026
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: నల్గొండ కలెక్టర్

రెవెన్యూ సమస్యల పరిష్కారంలో అధికారులు చురుగ్గా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఆదేశించారు. శుక్రవారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రజావాణి ఫిర్యాదులకు సత్వర పరిష్కారం చూపి, దరఖాస్తుదారులకు తప్పనిసరిగా రశీదులు అందజేయాలన్నారు. సంక్షేమ పథకాల అమలులో క్షేత్రస్థాయిలో యంత్రాంగం భాగస్వాములు కావాలని, భూ భారతి, పౌరసరఫరాల అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని స్పష్టం చేశారు.
News January 3, 2026
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: నల్గొండ కలెక్టర్

రెవెన్యూ సమస్యల పరిష్కారంలో అధికారులు చురుగ్గా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఆదేశించారు. శుక్రవారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రజావాణి ఫిర్యాదులకు సత్వర పరిష్కారం చూపి, దరఖాస్తుదారులకు తప్పనిసరిగా రశీదులు అందజేయాలన్నారు. సంక్షేమ పథకాల అమలులో క్షేత్రస్థాయిలో యంత్రాంగం భాగస్వాములు కావాలని, భూ భారతి, పౌరసరఫరాల అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని స్పష్టం చేశారు.


