News February 7, 2025
నల్గొండలో నామినేషన్ వేయనున్న అభ్యర్థులు

నామినేషన్లకు 7, 10వ తేదీల్లోనే అవకాశం ఉండటంతో ఈ2 రోజుల్లో నామినేషన్లు దాఖలు చేసేందుకు ప్రధాన సంఘాల అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. శుక్రవారం TSUTF తరఫు ప్రస్తుత ఎమ్మెల్సీ ఆలుగుబెల్లి నర్సిరెడ్డి, అలాగే TPUS అభ్యర్థి సరోత్తంరెడ్డితో పాటు స్వతంత్ర అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి కూడా నామినేషన్లు సమర్పించనున్నారు. కాగా PRTU అభ్యర్థి శ్రీపాల్రెడ్డి 10న నామినేషన్ వేయనున్నట్లు సమాచారం.
Similar News
News March 8, 2026
ధాన్యం కొనుగోళ్లకు సర్వం సిద్ధం: కలెక్టర్

రబీ సీజన్ ధాన్యం సేకరణలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఈసారి 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. తూకం వేసిన 24 గంటల్లోనే రైతులకు చెల్లింపులు జరపాలని, కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు, నీడ వంటి వసతులు కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు.
News March 8, 2026
ధాన్యం కొనుగోళ్లకు సర్వం సిద్ధం: కలెక్టర్

రబీ సీజన్ ధాన్యం సేకరణలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఈసారి 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. తూకం వేసిన 24 గంటల్లోనే రైతులకు చెల్లింపులు జరపాలని, కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు, నీడ వంటి వసతులు కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు.
News March 8, 2026
ధాన్యం కొనుగోళ్లకు సర్వం సిద్ధం: కలెక్టర్

రబీ సీజన్ ధాన్యం సేకరణలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఈసారి 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. తూకం వేసిన 24 గంటల్లోనే రైతులకు చెల్లింపులు జరపాలని, కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు, నీడ వంటి వసతులు కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు.


