News February 9, 2025
ఆసిఫాబాద్ జిల్లాలో TOP NEWS

* పదవ తరగతి విద్యార్థిని సూసైడ్ *మాలీలను ఎస్టీ జాబితాలో చేర్చాలని కేటీఆర్కు వినతి * జాతరకు ముస్తాబవుతున్న ఆలయాలు* సిర్పూర్ను మహారాష్ట్రలో కలపమన్నారు: కేటీఆర్ * సైబర్ నేరాల పై అవగాహన కలిగి ఉండాలి: జైనూరు సీఐ* కెరమెరిలో నైట్ పెట్రోలింగ్ చేసిన ఎఫ్ఆర్ఓ
Similar News
News March 20, 2026
VZM: ఫ్యానుకు ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

మనస్థాపానికి గురై ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన గురువారం ఎల్ కోట మండలంలో చోటుచేసుకుంది. ఒడిశా రాష్ట్రానికి చెందిన గజేంద్ర బెహరా (31) గత కొంతకాలంగా ఎల్ కోట మండలం సీతారాంపురంలో నివాసం ఉంటున్నాడు. జీవనోపాధి కోసం పలు కంపెనీల్లో పనిచేస్తున్నాడు. భార్య పుట్టింటికి వెళ్లడం, అప్పులు బాధ తాళలేకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
News March 20, 2026
మెదక్: అమావాస్య రాత్రి క్షుద్రపూజలు!

శివంపేట మండలంలోని అల్లీపూర్ గ్రామంలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. అమావాస్య కావడంతో గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రి నర్ర ఎల్లయ్య అనే వ్యక్తి ఇంటి ముందు పసుపు, కుంకుమ, నిమ్మకాయలతో రహస్యంగా పూజలు నిర్వహించారు. ఉదయం వీటిని గమనించిన కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.
News March 20, 2026
BREAKING: పెరిగిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 2 రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఇవాళ పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.650 పెరిగి రూ.1,50,930కి చేరింది. అటు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.600 పెరిగి రూ.1,38,350 పలుకుతోంది. ఇక కిలో వెండి ధర రూ.2,64,900 వద్ద కొనసాగుతోంది.


