News February 10, 2025

రేపల్లెలో దారుణ హత్య.. UPDATE

image

ఆస్తి తగాదాల నేపథ్యంలో రేపల్లెలో శనివారం తెల్లవారుజామున సరస్వతి హత్యకు గురైన సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రేపల్లె సీఐ మల్లికార్జునరావు ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించి, విచారిస్తున్నారు. ఆదివారం రాత్రి ఘటనా స్థలాన్ని ఎస్పీ తుషార్ డూడి పరిశీలించారు. మహిళను హత్య చేసి మంచాన్ని డోర్ వద్దనే పెట్టడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నగల కోసం హత్య జరిగిండదని భావిస్తున్నారు.

Similar News

News April 18, 2026

భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో వైద్య పీజీ కోర్సులు

image

రాష్ట్రంలోని ఏరియా ఆసుపత్రుల్లో వైద్య పీజీ కోర్సులను ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తొలిసారిగా కింగ్ కోటి, పటాన్‌చెరుతో పాటు ఏజెన్సీ ప్రాంతంలోని భద్రాచలం ఏరియా ఆసుపత్రిని ఇందుకు ఎంపిక చేశారు. దీనివల్ల నిపుణులైన వైద్యుల సేవలు గిరిజనులకు మరింత చేరువకానున్నాయి. వైద్య విద్య బలోపేతంతో పాటు సామాన్యులకు నాణ్యమైన చికిత్స అందించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

News April 18, 2026

రంప: ‘ఏజెన్సీ‌లో కార్పొరేట్ ఆసుపత్రుల సేవలు అందించాలి’

image

ఏజెన్సీ ప్రాంతమైన పోలవరం జిల్లా‌లో కార్పొరేట్ ఆసుపత్రిలు వైద్య సహాయం అందజేయాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు సునీత అన్నారు. రంపచోడవరంలో శనివారం ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఆమె పరిశీలించారు. ఆరోగ్య శ్రీ ద్వారా ఉచితంగా పరీక్షలు చేసి మందులు అందించాలని, అవసరం అయిన రోగులకు కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స అందజేయాలని కోరారు. MRO బాలాజీ, తదితరులు ఉన్నారు.

News April 18, 2026

రంప: ‘ఏజెన్సీ‌లో కార్పొరేట్ ఆసుపత్రుల సేవలు అందించాలి’

image

ఏజెన్సీ ప్రాంతమైన పోలవరం జిల్లా‌లో కార్పొరేట్ ఆసుపత్రిలు వైద్య సహాయం అందజేయాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు సునీత అన్నారు. రంపచోడవరంలో శనివారం ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఆమె పరిశీలించారు. ఆరోగ్య శ్రీ ద్వారా ఉచితంగా పరీక్షలు చేసి మందులు అందించాలని, అవసరం అయిన రోగులకు కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స అందజేయాలని కోరారు. MRO బాలాజీ, తదితరులు ఉన్నారు.