News February 10, 2025
భద్రకాళి చెరువులో ఐలాండ్, కేబుల్ బ్రిడ్జి?

సుందరీకరణలో భాగంగా భద్రకాళి చెరువు నీటిని ఖాళీ చేసిన విషయం తెలిసిందే. అక్కడ ఓ ఐలాండ్, కేబుల్ బ్రిడ్జ్ నిర్మించేందుకు గతంలోనే ప్రభుత్వం కసరత్తు చేయగా.. ఈ అంశం మరోసారి తెరమీదకు వచ్చినట్లు తెలుస్తోంది. 2016-17లో రూ.2.78 కోట్లతో తీగల వంతెన ప్రతిపాదించినా ముందడుగు వేయలేదు. అయితే నిర్మాణం పూర్తైతే లక్నవరంను మించిన టూరిస్ట్ స్పాట్గా భద్రకాళి ఉంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
Similar News
News November 4, 2025
HYD: సీఐను అభినందించిన రాచకొండ సీపీ

యాదాద్రి భువనగిరి రూరల్ CI చంద్రబాబు నగరి కేంద్రీయ గృహమంత్రి దక్షత పథక్ అవార్డు అందుకున్నారు. రాచకొండ CP సుధీర్బాబు ఈరోజు HYD నేరెడ్మెట్లోని CP ఆఫీస్లో CIని సత్కరించారు. మరిన్ని అవార్డులు అందుకుని కమిషనరేట్కి పేరు తేవాలని ఆయన అభినందించారు. నేర పరిశోధనలో విశిష్ట సేవలకు ఈ జాతీయ అవార్డు లభించింది. TGనుంచి సైబరాబాద్ ఇన్స్పెక్టర్ ఉపేందర్రావు, CI సెల్ ఇన్స్పెక్టర్ తిరుపతి అవార్డుకు ఎంపికయ్యారు.
News November 4, 2025
HYD: సీఐను అభినందించిన రాచకొండ సీపీ

యాదాద్రి భువనగిరి రూరల్ CI చంద్రబాబు నగరి కేంద్రీయ గృహమంత్రి దక్షత పథక్ అవార్డు అందుకున్నారు. రాచకొండ CP సుధీర్బాబు ఈరోజు HYD నేరెడ్మెట్లోని CP ఆఫీస్లో CIని సత్కరించారు. మరిన్ని అవార్డులు అందుకుని కమిషనరేట్కి పేరు తేవాలని ఆయన అభినందించారు. నేర పరిశోధనలో విశిష్ట సేవలకు ఈ జాతీయ అవార్డు లభించింది. TGనుంచి సైబరాబాద్ ఇన్స్పెక్టర్ ఉపేందర్రావు, CI సెల్ ఇన్స్పెక్టర్ తిరుపతి అవార్డుకు ఎంపికయ్యారు.
News November 4, 2025
మీర్జాగూడ ఘటన.. TGSRTC తీవ్ర దిగ్ర్భాంతి

మీర్జాగూడ ఘటనపై TGSRTC తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. 19 మంది మృతిచెందగా, 25 మంది గాయపడ్డారు. అతివేగంగా వచ్చిన టిప్పర్ ఆర్టీసీ బస్సును ఢీకొట్టడం ప్రమాదానికి కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. బస్సుకు ఫిట్నెస్ ఉందని, బస్సు డ్రైవర్కు ఎలాంటి యాక్సిడెంట్ రికార్డు లేదని ఆర్టీసీ స్పష్టం చేసింది. మృతుల కుటుంబాలకు TG ప్రభుత్వం రూ.5 లక్షలు, RTC రూ.2 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించిందని తెలిపింది.


