News February 11, 2025
నిజామాబాద్: నిర్యుదోగ మహిళలకు ఉచిత శిక్షణ

SC కార్పొరేషన్ ద్వారా SC నిర్యుదోగ మహిళలకు న్యాక్ నిజామాబాద్ ఆధ్వర్యంలో టైలరింగ్లో ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని అసిస్టెంట్ డైరెక్టర్ జె.లింబద్రీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐటీ టవర్స్ పక్కన ఉన్న శిక్షణ కేంద్రంలో ఫిబ్రవరి 12లోపు సంప్రదించలని కోరారు. శిక్షణ అనంతరం సర్టిఫికేట్ తో పాటు కుట్టు మిషన్ ఉచ్చితంగా ఇవ్వనున్నట్లు చెప్పారు.
Similar News
News April 1, 2026
నిజామాబాద్: రేపు గ్రామ, వార్డు సభలు.. ప్రభుత్వ సూచనలు

1) ఉ.10గంటలకు రాష్ట్ర గీతం ‘జయజయహే తెలంగాణ’ ఆలపించి, సభను ప్రారంభించాలి.
2) గ్రామసభలో సర్పంచ్తోపాటు పాలకవర్గం, వార్డు సభలో మున్సిపల్ ఛైర్మన్తోపాటు పాలకవర్గం, అధికారులు, ప్రజలు హాజరుకావాలి.
3) CMసందేశాన్ని చదివి వినిపించాలి.
4) ప్రభుత్వ విజయాలు, 6గ్యారంటీలపై అవగాహన కల్పించి, పథకాలకు అర్హులను గుర్తించాలి.
5) ప్రజాసమస్యల కోసం ఫిర్యాదుల బాక్సులను ఏర్పాటు చేయాలి.. పరిష్కారాలపై కార్యాచరణ రూపొందించాలి.
News April 1, 2026
నిజామాబాద్: అకాల వర్షంతో అన్నదాత విలవిల

నిజామాబాద్ జిల్లాలో సోమవారం అర్ధరాత్రి కురిసిన అకాల వర్షం, ఈదురుగాలులు రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. చేతికొచ్చే దశలో ఉన్న వరి, మొక్కజొన్న పంటలు నేలకొరగగా.. మామిడి కాయలు రాలిపోయాయి. జిల్లావ్యాప్తంగా 76 గ్రామాల్లో సుమారు 2,209 మంది రైతులకు చెందిన 2,559 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ముఖ్యంగా నవీపేట్, భీమ్గల్ మండలాల్లో నష్టం తీవ్రత ఎక్కువగా ఉంది.
News April 1, 2026
నిజామాబాద్: అకాల వర్షంతో అన్నదాత విలవిల

నిజామాబాద్ జిల్లాలో సోమవారం అర్ధరాత్రి కురిసిన అకాల వర్షం, ఈదురుగాలులు రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. చేతికొచ్చే దశలో ఉన్న వరి, మొక్కజొన్న పంటలు నేలకొరగగా.. మామిడి కాయలు రాలిపోయాయి. జిల్లావ్యాప్తంగా 76 గ్రామాల్లో సుమారు 2,209 మంది రైతులకు చెందిన 2,559 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ముఖ్యంగా నవీపేట్, భీమ్గల్ మండలాల్లో నష్టం తీవ్రత ఎక్కువగా ఉంది.


