News February 11, 2025

HYD: డ్రగ్స్ పట్టేందుకు 120 జాగిలాలకు శిక్షణ

image

నగరంలో డ్రగ్స్ మూలాలపై ANB యాంటీ నార్కోటిక్ బ్యూరో ఫోకస్ పెట్టింది. బాంబు తరహాలో నార్కిటిక్స్ డాగ్ స్క్వార్డును అధికారులు సిద్ధం చేసినట్లుగా తెలిపారు. సుమారు 120 జాగిలాలను అత్యుత్తమ శిక్షణ ఇచ్చారు. ఈ జాగిలాలు డ్రగ్స్ మూలాలను సైతం పసిగట్టడానికి అవకాశం ఉంటుందని తెలియజేశారు. ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు.

Similar News

News February 12, 2025

భద్రాద్రి జిల్లా నేటి ముఖ్యాంశాలు..!

image

✓ పురుగుమందు తాగి యువకుడి సూసైడ్ ✓ చిలకలగట్టు జాతరకు సర్వం సిద్ధం ✓ అర్చకుడిపై దాడిని ఖండించిన VHP ✓ హామీల అమలుకు ఈనెల 20న చలో హైదరాబాద్ లిస్టు ✓ మణుగూరు అక్రమ బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోవాలి ✓ పోలింగ్ విధుల్లో నిబంధనలు పాటించాలి: అదనపు కలెక్టర్ ✓ చిరుమళ్ల జాతర ఏర్పాట్లు పర్యవేక్షించిన డీఎస్పీ ✓ ఏజెన్సీ చట్టాల జోలికి వస్తే సహించేది లేదు: ఆదివాసీ నాయకులు.

News February 12, 2025

వికారాబాద్ జిల్లా నేటి ముఖ్యాంశాలు

image

✓ ఏసీబీ వలలో ధరూరు ఎస్సై వేణుగోపాల్ గౌడ్.✓ కోట్ పల్లి: గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి:స్పీకర్.✓ కొడంగల్: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ నాయకులు.✓ కొడంగల్, యాలాల మండలాల్లో ఎన్నికల సిబ్బందికి శిక్షణ.✓ VKB:ఈనెల 13న లగచర్ల రైతులతో సంప్రదింపులు:కలెక్టర్.✓ VKB:ఎన్నికల్లో ROలదే కీలక బాధ్యత:కలెక్టర్.✓VKB:అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు:స్పీకర్.

News February 12, 2025

గాంధీలో ట్రీట్మెంట్ పొందుతూ శ్రవణ్ మృతి

image

ఈనెల 9న సికింద్రాబాద్​ ప్యాట్నీ సెంటర్‌‌లోని కామాక్షి సిల్క్స్​ క్లాత్​ షోరూమ్​‌లో పెట్రోల్​ పోసుకొని ఆత్మహత్యకు యత్నించిన శ్రవణ్​ కుమార్​(37) మంగళవారం తెల్లవారుజామున గాంధీ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ మృతిచెందాడు. శ్రవణ్​ 98 శాతం కాలిన గాయాలతో ఆదివారం గాంధీ ఆసుపత్రిలో అడ్మిట్​ అయ్యాడని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు మార్కెట్ పీఎస్​ ఇన్​స్పెక్టర్​ రాఘవేందర్​ తెలిపారు.

error: Content is protected !!