News March 20, 2024
నెల్లూరు: రత్నం విద్యాసంస్థల అధినేత మృతి

ప్రముఖ విద్యావేత్త, రత్నం విద్యాసంస్థల అధినేత రత్నం అనారోగ్య కారణంగా బుధవారం మధ్యాహ్నం మృతి చెందారు. గురువారం ఉదయం నెల్లూరు నగరంలోని వారి నివాసం నందు ఆయన అంత్యక్రియలు జరగనున్నట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. పలువురు ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం తెలిపి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియపరిచారు.
Similar News
News December 31, 2025
2వ తేదీ నుంచి కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ : కలెక్టర్

జనవరి 2వ తేదీ నుంచి కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్ల మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రతి మండలంలోనూ సంబంధిత గ్రామాల్లోనూ కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని 2వ తేదీ నుంచి 9వ తేదీ వరకు సంబంధిత ప్రజాప్రతినిధుల సమక్షంలో పంపిణీ చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
News December 31, 2025
2వ తేదీ నుంచి కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ : కలెక్టర్

జనవరి 2వ తేదీ నుంచి కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్ల మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రతి మండలంలోనూ సంబంధిత గ్రామాల్లోనూ కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని 2వ తేదీ నుంచి 9వ తేదీ వరకు సంబంధిత ప్రజాప్రతినిధుల సమక్షంలో పంపిణీ చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
News December 31, 2025
2వ తేదీ నుంచి కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ : కలెక్టర్

జనవరి 2వ తేదీ నుంచి కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్ల మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రతి మండలంలోనూ సంబంధిత గ్రామాల్లోనూ కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని 2వ తేదీ నుంచి 9వ తేదీ వరకు సంబంధిత ప్రజాప్రతినిధుల సమక్షంలో పంపిణీ చేస్తున్నట్లు ఆయన చెప్పారు.


