News February 15, 2025
నల్గొండ: తెలుగు, ప్రాచ్య భాషల పాఠ్యప్రణాళిక మండలి ఛైర్మన్గా బెల్లి యాదయ్య

MG యూనివర్సిటీ తెలుగు, ప్రాచ్య భాషల పాఠ్యప్రణాళిక మండలి ఛైర్మన్గా కవి, రచయిత, అసోసియేట్ ప్రొఫెసర్, నకిరేకల్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా.బెల్లి యాదయ్య నియమితులయ్యారు. ఈ మేరకు MG యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డా.ఖాజా అల్తాఫ్ హుస్సేన్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, రెండేళ్ల పాటు బెల్లి యాదయ్య ఈ పదవిలో కొనసాగుతారు. ఆయన నియామకం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News December 31, 2025
ఓటరు జాబితా సవరణ వేగవంతం చేయాలి: అదనపు కలెక్టర్

ఓటరు జాబితా ప్రత్యేక సవరణ మ్యాపింగ్ను గడువులోగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ ఆదేశించారు. మంగళవారం తహశీల్దార్లతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ఇంటింటి సర్వే ద్వారా వివరాలను పక్కాగా నమోదు చేయాలని, డూప్లికేషన్ లేకుండా చూడాలని సూచించారు. పెండింగ్లో ఉన్న ఫామ్-8 దరఖాస్తులను వెంటనే పరిష్కరించి, వంద శాతం లక్ష్యాన్ని చేరుకోవాలని అధికారులను ఆదేశించారు.
News December 31, 2025
ఓటరు జాబితా సవరణ వేగవంతం చేయాలి: అదనపు కలెక్టర్

ఓటరు జాబితా ప్రత్యేక సవరణ మ్యాపింగ్ను గడువులోగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ ఆదేశించారు. మంగళవారం తహశీల్దార్లతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ఇంటింటి సర్వే ద్వారా వివరాలను పక్కాగా నమోదు చేయాలని, డూప్లికేషన్ లేకుండా చూడాలని సూచించారు. పెండింగ్లో ఉన్న ఫామ్-8 దరఖాస్తులను వెంటనే పరిష్కరించి, వంద శాతం లక్ష్యాన్ని చేరుకోవాలని అధికారులను ఆదేశించారు.
News December 31, 2025
ఓటరు జాబితా సవరణ వేగవంతం చేయాలి: అదనపు కలెక్టర్

ఓటరు జాబితా ప్రత్యేక సవరణ మ్యాపింగ్ను గడువులోగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ ఆదేశించారు. మంగళవారం తహశీల్దార్లతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ఇంటింటి సర్వే ద్వారా వివరాలను పక్కాగా నమోదు చేయాలని, డూప్లికేషన్ లేకుండా చూడాలని సూచించారు. పెండింగ్లో ఉన్న ఫామ్-8 దరఖాస్తులను వెంటనే పరిష్కరించి, వంద శాతం లక్ష్యాన్ని చేరుకోవాలని అధికారులను ఆదేశించారు.


