News February 18, 2025

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఆసిఫాబాద్ బిడ్డలు

image

సిర్పూర్ (యు) మండల కేంద్రంలో ఆదర్శ పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సబ్ జూనియర్ బాల బాలికల జిల్లా జట్టు ఎంపిక పోటీల్లో విద్యార్థులు శ్వేత, నిఖిత, అమూల్య, ప్రభాస్ ఎంపికయ్యారని ప్రిన్సిపల్ మిట్ట వెంకటస్వామి, పీడీ ధర్మారావ్ సోమవారం ప్రకటనలో తెలిపారు. 34వ రాష్ట్రస్థాయి పోటీలలో వీరు పాల్గొంటారని చెప్పారు.

Similar News

News November 4, 2025

HYD: ఇన్వెస్ట్‌మెంట్ పేరిట మోసం.. ముగ్గురి అరెస్ట్

image

HYD సైబర్ క్రైమ్ పోలీసులు భారీ ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ మోసాన్ని తాజాగా బట్టబయలు చేశారు. వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపులతో రూ.లక్షల్లో ప్రజలను మోసగించిన ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఫేక్ ట్రేడింగ్ యాప్‌ల ద్వారా రూ.60 లక్షలకు పైగా వీరు కాజేశారు. బ్యాంక్ అకౌంట్లు సైబర్ నేరగాళ్లకు ఇచ్చి కమీషన్ తీసుకుంటున్నట్లు బయటపడింది. ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్లలో ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.

News November 4, 2025

HYD: ఇన్వెస్ట్‌మెంట్ పేరిట మోసం.. ముగ్గురి అరెస్ట్

image

HYD సైబర్ క్రైమ్ పోలీసులు భారీ ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ మోసాన్ని తాజాగా బట్టబయలు చేశారు. వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపులతో రూ.లక్షల్లో ప్రజలను మోసగించిన ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఫేక్ ట్రేడింగ్ యాప్‌ల ద్వారా రూ.60 లక్షలకు పైగా వీరు కాజేశారు. బ్యాంక్ అకౌంట్లు సైబర్ నేరగాళ్లకు ఇచ్చి కమీషన్ తీసుకుంటున్నట్లు బయటపడింది. ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్లలో ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.

News November 4, 2025

భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

image

✓మణుగూరు: చెక్ బౌన్స్ కేసులో నిందితుడికి ఆరు నెలల జైలు
✓చేపల ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు: కలెక్టర్
✓జిల్లా మెడికల్ కాలేజీలో యాంటీ ర్యాగింగ్ ప్రోగ్రాం
✓చర్ల: ఇసుక ర్యాంప్ ను వెంటనే ప్రారంభించాలి
✓సుజాతనగర్: అంగన్వాడీ కేంద్రాలకు పూర్వ విద్యార్థులు రూ.2 లక్షల విరాళం
✓ఆధారాలు చూపిస్తే మణుగూరు ఆఫీసును మేమే ఇచ్చేవాళ్లం: రేగా
✓టేకులపల్లి గ్రంథాలయ భవనాన్ని పరిశీలించిన ఐటీడీఏ ఏఈ