News February 20, 2025
జగిత్యాల జిల్లాలోని నేటి CRIME NEWS

@గంజాయి అమ్ముతున్న 5గురిని పట్టుకున్న పోలీసులు… వివరాలు వెల్లడించిన డిఎస్పీ@మెట్పల్లిలో యువకుడు మనస్తాపం చెంది ఆత్మహత్య@మెట్పల్లిలో అంతర్ జిల్లా దొంగల అరెస్ట్.. 11 లక్షల సొత్తు స్వాధీనం @చిట్టాపూర్లో మెకానిక్ షాప్కి నిప్పుపెట్టిన దుండగులు @పెగడపల్లిలో భార్య, పిల్లల చావులకు కారణమైన వ్యక్తి రిమాండ్ @మేడిపల్లిలో చికిత్స పొందుతూ మత్స్యకారుడు మృతి @కొడిమ్యాలలో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన
Similar News
News November 14, 2025
పడుకునే ముందు ఇవి తినవద్దు!

చాలా మంది లేట్ నైట్ పడుకునే ముందు కొన్ని రకాల స్నాక్స్, అన్హెల్దీ ఫుడ్ లాగించేస్తుంటారు. అది ఏమాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు. ముఖ్యంగా పిజ్జా, బర్గర్స్, ఐస్క్రీమ్స్, కేక్స్, కూల్డ్రింక్స్ తీసుకోవద్దని చెబుతున్నారు. ఇవి జీర్ణ సంబంధిత సమస్యలకు దారితీస్తాయని హెచ్చరిస్తున్నారు. అలాగే చికెన్, మటన్ తీసుకోవడం వల్ల అజీర్తితో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. రాత్రివేళ లైట్ ఫుడ్ తీసుకుంటే బెటర్.
News November 14, 2025
పరకామణి కేసు.. అతడిది హత్యే!

AP: తిరుమల పరకామణి కేసులో <<18284340>>మృతి<<>> చెందిన మాజీ AVSO సతీశ్ది హత్యేనని వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. అనంతపురం సర్వజన ఆసుపత్రిలో ఫోరెన్సిక్, పోలీసుల పర్యవేక్షణలో మృతదేహానికి సిటీ స్కాన్ చేయగా అతడి తల వెనుక గొడ్డలి తరహా ఆయుధంతో నరికినట్లు గుర్తించారు. పరకామణి కేసులో ఫిర్యాదుదారు అయిన సతీశ్ CID ముందు రెండోసారి విచారణకు వస్తూ హత్యకు గురయ్యారు. కోమలి రైల్వే పట్టాల సమీపంలో ఆయన శవమై కనిపించారు.
News November 14, 2025
భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

✓ రేపు కొత్తగూడెంలో ఐక్యత పాదయాత్ర
✓ గంజాయిపై యుద్ధం ఇది ఆరంభం మాత్రమే: భద్రాద్రి ఎస్పీ
✓ పాల్వంచ ఎమ్మార్వో కార్యాలయాన్ని తనిఖీ చేసిన ట్రైనీ కలెక్టర్
✓ కొత్తగూడెం: ఠాణాపై దాడి కేసులో పదేళ్ల జైలు
✓ పాల్వంచ: జిల్లా స్థాయి ఆర్చరీ టీం ఎంపికలు
✓ అటవీ భూముల సంరక్షణ అందరి బాధ్యత: కలెక్టర్
✓ అశ్వాపురం: ట్రాక్టర్ బోల్తా ఘటనలో వ్యక్తి మృతి


