News February 23, 2025
భువనగిరి జిల్లా టాప్ న్యూస్

✓ సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన సీపీ సుధీర్ బాబు ✓ బీబీనగర్ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ హనుమంతరావు ✓ నేలపట్లలో బర్డ్ ఫ్లూ కేసు ✓ భువనగిలో దోశలో బొద్దింక ✓ బసవలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో కలెక్టర్ హనుమంతరావు, ఎమ్మెల్యే కుంభం ✓ మహా శివరాత్రికి ముస్తాబవుతున్న శివాలయాలు
Similar News
News November 10, 2025
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

> ఇన్సూరెన్స్ కార్యాలయం వద్ద బాధితుడు పెట్రోల్ బాటిల్తో నిరసన
> గణాంక ప్రక్రియ పకడ్బందీగా జరగాలి: కలెక్టర్
> ప్రజావాణి దరఖాస్తులను స్పెషల్ డ్రైవ్తో పరిష్కరించాలి: కలెక్టర్
> కళ్యాణ మహోత్సవానికి హాజరైన ఎమ్మెల్యే కడియం
> అందెశ్రీ మరణం తెలంగాణ సమాజాని తీరని లోటు: ఎమ్మెల్యే పల్లా
> సోమేశ్వర స్వామి ఆలయానికి రూ.లక్ష విరాళం
> ఆకట్టుకున్న భక్తురాలి శివుడి రంగోలి చిత్రం
News November 10, 2025
జనగామ: ప్రజావాణికి 95 దరఖాస్తులు

జనగామ కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి 95 దరఖాస్తులు వచ్చినట్లు ప్రజావాణి నిర్వాహకులు తెలిపారు. ఇందులో ఎమ్మార్వోలకు సంబంధించినవి 37, మున్సిపల్ దరఖాస్తులు 10, పీడీ హౌసింగ్ 9, ఎంపీడీవోలకు సంబంధించినవి 17, ఇతర శాఖలకు దరఖాస్తులు 22 వచ్చినట్లు పేర్కొన్నారు. గతవారం ప్రజావాణి రద్దు కావడంతో నేడు జరిగిన ప్రజావాణికి దరఖాస్తుదారులు పోటెత్తారు.
News November 10, 2025
సమగ్ర అభివృద్ధి కోసం పని చేయాలి: కలెక్టర్

వరంగల్ కలెక్టర్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధ్యక్షతన డీఆర్డీఏ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పని చేయాలన్నారు. ప్రతి శాఖ తమ ప్రణాళికలను సమయపాలనతో అమలు చేస్తేనే గ్రామీణ ఆర్థికవ్యవస్థ బలపడుతుందని సూచించారు.


