News February 23, 2025

నంద్యాల జిల్లాలో కిలో చికెన్ ఎంతంటే?

image

బర్డ్ ఫ్లూ భయంతో చికెన్‌కు డిమాండ్ తగ్గింది. ఎక్కువ మంది నాటుకోడి, మటన్ కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఇవాళ కిలో చికెన్ రూ.140-160 పలుకుతోంది. నాటుకోడి కిలో రూ.350-400, మటన్ కిలో రూ.700-750లతో విక్రయాలు సాగుతున్నాయి. జిల్లాలోని అన్ని మండలాల్లో దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి.

Similar News

News January 14, 2026

Next 7Daysలో వెండి పెరిగేనా? తగ్గేనా?

image

ఇవాళ $94-$95 ఉన్న ఔన్స్ (28.3గ్రా.) సిల్వర్ ఈ నెలలో 100$కు చేరొచ్చనేది మార్కెట్ విశ్లేషకుల మాట. ఈ లెక్కన Next 7 Days వైట్ మెటల్ రేట్ పెరుగుతుందని వారి అంచనా. USA ఫెడరల్ రిజర్వు నిర్ణయాలు, ట్రంప్ ఆదేశాలపై సుప్రీంకోర్టు విచారణ, ఇరాన్ ఉద్రిక్తతలు తదితర అంశాలు స్టాక్స్‌లో ఒడిదుడుకులు, మెటల్స్‌లో గ్రోత్‌కు కారణం కావచ్చు అని తెలిపారు.
⚠️ఈ ఆర్టికల్ కొనడం/అమ్మడం ప్రోత్సహించేందుకు కాదు. అవగాహన కోసమే.

News January 14, 2026

ఇంట్రెస్టింగ్ విషయం పంచుకున్న అనిల్ రావిపూడి

image

టాలీవుడ్ హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెలుగు ప్రజలకు భోగి శుభాకాంక్షలు చెబుతూ ఆసక్తికరమైన విషయం పంచుకున్నారు. తన కెరీర్‌లో వరుసగా ఆరు సినిమాలు ₹100Cr+ క్లబ్‌లో చేరినట్లు వెల్లడించారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవితో తీసిన <<18853731>>MSVPG<<>> అయితే 2రోజుల్లోనే ఈ ఫీట్ సాధించిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సంక్రాంతిని మరింత స్పెషల్‌గా మార్చారంటూ ప్రేక్షకులకు థాంక్స్ చెప్పారు.

News January 14, 2026

HYD: సీఎం సభల తర్వాతే మున్సిపల్ నగారా!

image

TGలో మున్సిపల్ పోరుకు ముహూర్తం దాదాపు ఖరారైంది. అయితే, దీనికి ముందే సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా కలియతిరగనున్నారు. ఉత్తర, దక్షిణ, మధ్య ప్రాంతాల్లో 3 భారీ సభలు నిర్వహించనుంది. ప్రజల్లోకి వెళ్లిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని సర్కార్ భావిస్తోంది. ఈ సభలు ముగిసిన వెంటనే SEC ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేస్తుందని ఉన్నతాధికారులు వెల్లడించారు. సీఎం టూర్ ఖరారైన తర్వాతే క్లారిటీ రానుంది. STAY TUNED..