News February 23, 2025
సంగారెడ్డి: పది ఇంటర్నల్ మార్కులను నమోదు చేయాలి: డీఈవో

జిల్లాలోని అన్ని రకాల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల ఇంటర్నల్ మార్కులను https://bse.telangana.gov.in అనే వెబ్సైట్లో స్కూల్ లాగిన్ ద్వారా ఈ నెల 28వ తేదీలోగా నమోదు చేయాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఆదివారం తెలిపారు. ఈ విషయాన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు గమనించాలని సూచించారు.
Similar News
News February 24, 2025
మగ బిడ్డకు జన్మనిచ్చిన ఆల్ట్మాన్, ఒలివర్

ఓపెన్ ఏఐ CEO సామ్ ఆల్ట్మాన్, అతని పార్ట్నర్ ఒలివర్ ముల్హెరిన్ మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆల్ట్మాన్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తమ బిడ్డ క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. ‘అతడు కొంతకాలం ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంటాడు. అతడిని జాగ్రత్తగా చూసుకోవడం ఆనందంగా ఉంది. ఇంత ప్రేమను నేనెప్పుడూ అనుభవించలేదు’ అని పేర్కొన్నారు. గే అయిన ఆల్ట్మాన్ 2024లో ఒలివర్ను వివాహమాడారు.
News February 24, 2025
పెద్దపల్లి జిల్లాలోని టాప్ న్యూస్

@ పెద్దపల్లి జిల్లాలో యూరియా ఉంది, ఆందోళన వద్దు: DAO @ మల్లన్న స్వామి పట్నాలకు హాజరైన ఎమ్మెల్యే విజ్జన్న @ పెద్దపల్లి: రూ.1000కే 3 పట్టు చీరలు.. ట్రాఫిక్ జామ్ @ పెద్దపల్లి: రేపటి ప్రజావాణి కార్యక్రమం రద్దు @ జిల్లా వ్యాప్తిలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం @ బీజేపీ గెలుపు కోసమే బీఆర్ఎస్ తాపత్రయం: మంత్రి శ్రీధర్ బాబు.
News February 24, 2025
వికారాబాద్ జిల్లాలో” SUNDAY TOP NEWS”

√ తాండూరు: భద్రేశ్వర స్వామి ఆలయంలో శివపార్వతుల కల్యాణం. బొంరాస్పేట:Way2News కథనానికి స్పందన.√ మహా కుంభమేళాకు హాజరైన పరిగి మాజీ ఎమ్మెల్యే.√ వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా దంచి కొడుతున్న ఎండలు.√ బ్లడ్ ఫ్లూ ఎఫెక్ట్ తో జిల్లాలో పెరిగిన ఎఫెక్ట్ పెద్దెముల్: అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి.√ వికారాబాద్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన గురుకుల ప్రవేశ పరీక్ష.