News February 26, 2025

అనకాపల్లి నుంచి పోలింగ్ కేంద్రాలకు పయనం 

image

అనకాపల్లి డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి ఎన్నికల సామగ్రితో ఎన్నికల అధికారులు సిబ్బంది పోలీస్ కేంద్రాలకు బుధవారం బయలుదేరారు. 24 పోలింగ్ కేంద్రాలకు 10 రూట్లలలో 10 బస్సులను ఏర్పాటు చేశారు. జిల్లాలో ఏర్పాటుచేసిన 24 పోలింగ్ కేంద్రాలకు వీరంతా సాయంత్రానికి చేరుకుంటారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక పోలింగ్ ఆఫీసర్, ఒక అసిస్టెంట్ ప్రొసైడింగ్ ఆఫీసర్, మరో ఇద్దరు పోలింగ్ అధికారులను నియమించారు.

Similar News

News February 27, 2025

జనగామ: నేడు డయల్ యువర్ డీఎం

image

ఆర్టీసీ జనగామ డిపోలో గురువారం డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ స్వాతి తెలిపారు. డిపో పరిధిలోని బచ్చన్నపేట, దేవరుప్పుల, లింగాలఘన్పూర్, నర్మెట్ట, తరిగొప్పుల, రఘునాధపల్లి, మద్దూర్, పాలకుర్తి మండలాల పరిధిలో గల గ్రామాల ప్రజలు ఆర్టీసీ బస్సు సర్వీస్ సేవలకు సంబంధించి తమ తమ సమస్యలతో పాటుగా సూచనలను తెలియజేయాలన్నారు. 9959226050 నెంబర్‌ను సంప్రదించాలన్నారు.

News February 27, 2025

మెదక్: MLC ఎన్నికలకు పటిష్ట బందోబస్తు

image

మెదక్ జిల్లాలో జరగబోయే ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ MLC ఎన్నికకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ డి. ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద 174 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 163 BNSS ఆక్ట్ (144 సెక్షన్) అమలులో ఉంటుందన్నారు. కావున ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

News February 27, 2025

సంగారెడ్డి: ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం

image

ఉమ్మడి MDK- KNR- NZB- ADB పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లు సంగారెడ్డి ఆర్టీవో రవీందర్ రెడ్డి తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి సాం. 4గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఆంక్షలు అమలు చేస్తామని, ప్రశాంతంగా ఎన్నికల నిర్వాహణకు సహకరించాలని SP కోరారు. పట్టభద్రుల బరిలో 56 మంది టీచర్స్ పోటీలో 15 మంది అభ్యర్థులు ఉన్నారు.

error: Content is protected !!