News February 27, 2025
కామారెడ్డి జిల్లాలో నేటి TOP న్యూస్

* KMR జిల్లాలో శివనామస్మరణతో మార్మోగిన ఆలయాలు
* KMR: పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామాగ్రి
* నిబంధనల మేరకు ఎన్నికలు నిర్వహించాలి: KMR కలెక్టర్
* పిట్లం: రాజీ కాలేదని కన్నతల్లిని కొట్టి చంపేశాడు
* పిట్లం: స్వర్గానికి మార్గం.. రంజాన్ మాసం
* పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసిన బాన్సువాడ సబ్ కలెక్టర్
* బుగ్గ రామ లింగేశ్వర ఆలయాన్ని దర్శించుకున్న షబ్బీర్ అలీ
* శివాలయాన్ని దర్శించుకున్న జుక్కల్ ఎమ్మెల్యే
Similar News
News December 31, 2025
పల్నాడు: కొమ్మాలపాటి పయనం ఎటు.?

పల్నాడు TDP అధ్యక్షుడిగా మొన్నటి వరకు ఉన్న కొమ్మాలపాటి శ్రీధర్కు ఊహించని షాక్ తగిలిన విషయం తెలిసిందే. జిల్లా అధ్యక్షుడిగా ఆయనే కొనసాగుతారని అనుకున్న తమ్ముళ్లకు పార్టీ అధిష్ఠానం బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. గతంలో పెదకూరపాడు టికెట్ ఆశించిన శ్రీధర్ను పక్కన పెట్టి అధిష్ఠానం భాష్యం ప్రవీణ్కు కట్టబెట్టగా.. శ్రీధర్కు అధ్యక్షుడి పదవి ఇచ్చారు. ప్రస్తుతం అది కూడా పోవడంతో శ్రీధర్ పయనం ఏంటనే చర్చ మొదలైంది.
News December 31, 2025
ఆదిలాబాద్: బాలుడి కిడ్నాప్

ADBలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థి కిడ్నాప్కు గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ సునీల్ ప్రకారం.. NRML జిల్లాకు చెందిన మాణిక్ రావు కొడుకు ADBలోని శ్రీరాంరెడ్డిలో చదువుతున్నాడు. ఈనెల 20న గుర్తుతెలియని వ్యక్తి బాబాయ్నని చెప్పి తీసుకెళ్లి, MHలోని వదోలిలో వదిలిపెట్టాడు. పాఠశాల నుంచి వెళ్లే సమయంలో అవుట్పాస్ వివరాలు నమోదు చేయకపోవడంపై తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
News December 31, 2025
GNT: పోటాపోటీగా నేతల పర్యటనలు.. క్యాడర్ అయోమయం.!

తాడికొండ నియోజకవర్గంలో మాజీ హోంమంత్రి సుచరిత, ప్రస్తుత ఇన్ఛార్జ్ డైమండ్ బాబు పోటాపోటీ పర్యటనలు చేస్తున్నారు. ఏడాదికి పైగా రాజకీయాలకు దూరంగా ఉన్న సుచరిత తాజాగా నియోజకవర్గంలో వరుస పర్యటనలతో తాడికొండ YCP రాజకీయం కాస్త ఆసక్తిగా మారి.. గ్రూపు రాజకీయాలు మరింత బలపడ్డాయి. క్షేత్రస్థాయి క్యాడర్ ఎటువైపు ఉండాలో తెలియక అయోమయంలో పడుతున్నారు. చివరికి ఇద్దరూ కాకుండా వేరొక వ్యక్తి వస్తారనే టాక్ కూడా నడుస్తోంది.


