News February 27, 2025
జన్నారం: 2రోజులపాటు పక్షి మహోత్సవం

కవ్వాల్ అభయారణ్యం, గోదావరి పరివాహక ప్రాంత పక్షి వైవిధ్యంపై ప్రజలలో అవగాహన తీసుకువచ్చేందుకు మార్చి 1, 2 తేదీల్లో పక్షి మహోత్సవాన్ని నిర్వహించనున్నామని ఎఫ్ఆర్ఓ సుష్మా రావ్ తెలిపారు. బుధవారం ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ అటవీ శాఖ, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో మార్చి 1, 2 తేదీల్లో మంచిర్యాల కలెక్టరేట్ వద్ద పక్షి మహోత్సవాన్ని నిర్వహిస్తారన్నారు. ప్రకృతి, పక్షి ప్రేమికులు, ప్రజలు పాల్గొనవచ్చన్నారు.
Similar News
News November 6, 2025
కృష్ణ: రైల్వే స్టేషన్ తనిఖీ చేసిన డీఆర్ఎం

గుంతకల్లు డివిజినల్ రైల్వే మేనేజర్ చంద్ర ఎస్ గుప్తా బుధవారం కృష్ణ రైల్వే స్టేషన్ను తనిఖీలు చేశారు. ఈ తనిఖీ సందర్భంగా ప్రస్తుతం రైల్వే సిబ్బంది ఉన్న పాత భవనాలు, రైళ్లకు నీటి సదుపాయలను, ప్రయాణికులకు తాగునీటి సౌకర్యాలను పరిశీలించారు. అలాగే కృష్ణ మండల కేంద్రంలో వచ్చే కృష్ణానది పుష్కరాలకు రైల్వే స్టేషన్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై అదనపు సౌకర్యాలు కల్పించే ప్రణాళికలపై చర్చించారు.
News November 6, 2025
కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్లో ఉద్యోగాలు

<
News November 6, 2025
ఇతిహాసాలు క్విజ్ – 58

1. ధృతరాష్ట్రుడి రథసారథి ఎవరు?
2. కంసుడి తండ్రి ఎవరు?
3. శశాంకుడు అంటే ఎవరు?
4. విశ్వకర్మ పుత్రిక ఎవరు?
5. తెలుగు సంవత్సరాలు ఎన్ని?
☞ సరైన సమాధానాలను సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
<<-se>>#Ithihasaluquiz<<>>


