News February 27, 2025
రహస్య ప్రాంతంలో పోసాని విచారణ

AP: నిన్న హైదరాబాద్ గచ్చిబౌలిలో పోసాని కృష్ణమురళిని అరెస్టు చేసిన పోలీసులు.. కడపలోని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. అతడిని కాసేపట్లో అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె PSకు తీసుకెళ్లనున్నారు. అక్కడ సీఐ విచారణ చేసి, రాజంపేట కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్, ఆయన కుటుంబంపై పోసాని అసభ్యకర వ్యాఖ్యలు చేశారన్న జనసేన నేత జోగినేని మణి ఫిర్యాదుతో పోలీసులు అరెస్టు చేశారు.
Similar News
News November 5, 2025
BELలో 47 పోస్టులు.. అప్లైకి కొన్ని గంటలే ఛాన్స్

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(B<
News November 5, 2025
CCRHలో 90 పోస్టులు

సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి (<
News November 5, 2025
భార్యాభర్తల మధ్య అనుబంధాల కోసం..

కార్తీక పౌర్ణమి రోజున కేదారేశ్వర వ్రతాన్ని ఆచరిస్తే భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ వ్రతంలో భాగంగా మర్రి చెట్టు ఊడలను తోరణాలుగా, మర్రి పళ్లను బూరెలుగా, ఆకులను విస్తర్లుగా ఉపయోగించి పూజించడం సంప్రదాయం. నేడు శివాలయంలో దీపారాధన చేయడం వల్ల ముక్కోటి దేవతల పూజాఫలం, పుణ్య నదులలో స్నానం చేసిన ఫలితం దక్కుతుందని, ఇహపరలోకాలలో సుఖసౌఖ్యాలు, ముక్తి లభిస్తాయని పండితులు అంటున్నారు.


