News March 1, 2025

ఏలూరు జిల్లాలో TODAY TOP HEADLINES

image

* పోలీసు శాఖ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ ర్యాలీ ప్రారంభం✷ఎన్నికల కౌంటింగ్ కట్టుదిట్టంగా చేయాలి జిల్లా కలెక్టర్ * జిల్లాలో ప్రారంభమైన మొదటి సంవత్సర ఇంటర్ పరీక్షలు ✷ స్ట్రాంగ్ రూమును పరిశీలించిన కలెక్టర్ ✷జిల్లాలో 94. 14% ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ✷ దగాకోరు బడ్జెట్ సిపిఐ నేతలు ✷ కైకలూరులో పెద్దింట్లమ్మ, భీమడోలు జాతర ప్రారంభం * తమ్మిలేరు మృతుల కుటుంబాలను ఆదుకోవాలి

Similar News

News January 12, 2026

అల్లూరి: ప్రయాణికులకు గుడ్ న్యూస్

image

సంక్రాతి వేళ ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ నెల12-18 వరకు జనసాధారణ్ స్పెషల్ ట్రైన్స్ నడుపుతున్నట్లు వాల్లేర్ డివిజన్ సీనియర్ డీసీ పవన్ కుమార్ నిన్న ఓ ప్రకటనలో తెలిపారు. విశాఖ-విజయవాడ(08567-68) ట్రైన్ విశాఖలో ఉదయం 10గం.లకు బయలుదేరి సాయంత్రం 4గం.టలకు విజయవాడకు చేరుకుంటుంది. విజయవాడ-విశాఖ మధ్య సాయంత్రం 6.30. గంలకు ప్రారంభమై మధ్యరాత్రి12.30 గం.ల వరకు నడవనుంది.

News January 12, 2026

రాష్ట్ర అండర్ 19 కబడ్డీ జట్టు కెప్టెన్‌గా నల్గొండ వాసి

image

నల్గొండ జిల్లా అనుముల గ్రామానికి చెందిన టి. కార్తీక్ జాతీయ స్థాయి అండర్-19 తెలంగాణ కబడ్డీ జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. వరంగల్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ చాటడంతో ఈ అవకాశం దక్కింది. ఈ నెల 12 నుంచి 16 వరకు హరియాణాలో జరిగే జాతీయ కబడ్డీ పోటీల్లో కార్తీక్ తెలంగాణ జట్టును నడిపించనున్నాడు. ఈ సందర్భంగా జిల్లా క్రీడాకారులు, గ్రామస్థులు కార్తీక్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

News January 12, 2026

పాలమూరు: సంక్రాంతికి వెళ్తూ.. మృత్యువు ఒడికి..

image

సంక్రాంతి పండగకు కూతురి వద్దకు వెళ్తున్న దంపతులు రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. <<18828834>>ఈ ఘటన<<>> నిన్న భూత్పూర్‌లోని హైవే-44పై జరిగిన విషయం తెలిసిందే. మృతుడు శేషయ్య విశ్రాంత సైనికుడు. పదేళ్ల నుంచి భార్య నవనీతమ్మతో కలిసి మేడ్చల్‌లో కుమారుడితో ఉంటున్నారు. కారు డ్రైవర్‌గా నియమించుకొని తిరుపతిలోని కుమార్తె వద్దకు వెళ్తుండగా వెనుక నుంచి కారు బలంగా ఢీకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.