News March 2, 2025
నంద్యాల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

☞ వైద్య సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండాలి: కలెక్టర్
☞ రాష్ట్ర పునర్నిర్మాణానికి బడ్జెట్ పునాది లాంటిది: మంత్రి ఫరూక్
☞ చెడు అలవాట్లకు స్వస్తి చెప్పి సత్ప్రవర్తనతో మెలగాలి: సీఐ చిరంజీవి
☞ అధికారుల బాధ్యతారాహిత్యంతోనే మరణాలు: కాటసాని
☞ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి: మైలేరి మల్లయ్య
☞ జిల్లాలో ఈనెల 7 నుంచి ఇంటర్ వాల్యుయేషన్
☞ శ్రీశైలం మల్లన్న టికెట్ల గోల్ మాల్
☞ మహిళ ఆత్మహత్య
Similar News
News December 29, 2025
సైన్యంలో అవినీతి.. టాప్ జనరల్స్పై వేటు వేసిన జిన్పింగ్

చైనా సైన్యంలో అగ్రశ్రేణి అధికారులే అవినీతికి పాల్పడటం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. తాజాగా ముగ్గురు కీలక సైనిక అధికారులపై పార్లమెంట్ బహిష్కరణ వేటు వేసింది. సెంట్రల్ మిలిటరీ కమిషన్ విభాగాల అధిపతులు వాంగ్ రెన్హువా, వాంగ్ పెంగ్తో పాటు ఆర్మ్డ్ పోలీస్ అధికారి జాంగ్ హాంగ్బింగ్ను పదవుల నుంచి తొలగించారు. సైన్యంలో ప్రక్షాళనలో భాగంగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
News December 29, 2025
పర్యాటక రంగంలో దూసుకుపోతున్న పల్నాడు జిల్లా

పల్నాడు జిల్లా పర్యాటక రంగంలో ఈ ఏడాది గణనీయమైన పురోగతి సాధించింది. ప్రపంచ పర్యాటక కేంద్రం నాగార్జునసాగర్, అమరావతి దేవాలయం, ధ్యాన బుద్ధ, ఎత్తిపోతల జలపాతం, పులిచింతల, కొండవీడు, కోటప్పకొండ, గుత్తికొండ, దైద బిలం వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలు పల్నాడు జిల్లా పరిధిలోకి రావడం విశేషం. స్వదేశీ దర్శన్ పథకంలో భాగంగా బౌద్ధ సర్క్యూట్ ను ప్రోత్సహిస్తూ బుద్ధ వనం అభివృద్ధి చేయడంతో పర్యాటకుల సంఖ్య పెరిగింది.
News December 29, 2025
NHIDCLలో 48 ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (<


