News March 5, 2025
పిడింగొయ్యి: గుర్తు తెలియని వ్యక్తి మృతి

పిడింగొయ్యి గ్రామ పంచాయతీ పరిధిలో సుమారు 50 సంవత్సరాల వ్యక్తి మృతదేహాం ఉందని వీఆర్వో అప్పలనాయుడు బొమ్మూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హండ్రెడ్ఫీట్రోడ్డులో కల్వర్టు పక్కన గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు బొమ్మూరు ఎస్సై సీహెచ్వి.రమేశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News April 1, 2026
రాజమండ్రి: రబీ ధాన్యం కొనుగోలుకు సర్వం సిద్ధం- కలెక్టర్

రబీ 2025-26 సీజన్కు సంబంధించి జిల్లాలో ధాన్యం కొనుగోలుకు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ కీర్తి చేకూరి వెల్లడించారు. జిల్లావ్యాప్తంగా 256 పీపీసీ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రోజుకు 30వేల టన్నుల ధాన్యం రవాణా చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. కామన్ గ్రేడ్ ధాన్యానికి ₹2,369, గ్రేడ్-ఏ రకానికి ₹2,389గా ధర నిర్ణయించామని, అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.
News April 1, 2026
టెక్నాలజీలతో కేసులను దర్యాప్తును వేగవంతం చేయాలి: ఎస్పీ

టెక్నాలజీని వినియోగించి కేసుల దర్యాప్తున వేగవంతం చేయాలని తూర్పుగోదావరి ఎస్పీ నరసింహ కిషోర్ సూచించారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నెలవారి సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రేవ్ & నాన్ గ్రేవ్ కేసులు, ప్రాపర్టీ కేసులు, ఎన్ఫోర్స్మెంట్ వర్క్, డీపీఓకు సంబంధించి పెండింగ్ రిప్లై ఫైల్స్, కేసులలో దర్యాప్తు, రికవరీల గురించి సర్కిల్ వారీగా పోలీస్ అధికారులతో మాట్లాడి ఆరా తీశారు.
News April 1, 2026
టెక్నాలజీలతో కేసులను దర్యాప్తును వేగవంతం చేయాలి: ఎస్పీ

టెక్నాలజీని వినియోగించి కేసుల దర్యాప్తున వేగవంతం చేయాలని తూర్పుగోదావరి ఎస్పీ నరసింహ కిషోర్ సూచించారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నెలవారి సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రేవ్ & నాన్ గ్రేవ్ కేసులు, ప్రాపర్టీ కేసులు, ఎన్ఫోర్స్మెంట్ వర్క్, డీపీఓకు సంబంధించి పెండింగ్ రిప్లై ఫైల్స్, కేసులలో దర్యాప్తు, రికవరీల గురించి సర్కిల్ వారీగా పోలీస్ అధికారులతో మాట్లాడి ఆరా తీశారు.


